Road accident | కారు (Car) అదుపుతప్పి లారీ (Lorry) ని ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం (Karnataka state) హవేరీ జిల్లా (Haveri district) లోని బ్యాదగి (Byadagu) పట్టణంలో నేషనల్ హైవే-48 (NH-48) పై గుర
జీవితం అంటే నిజంగా ఓ ప్రయాణమే. రోడ్డు మీదున్నట్టే జీవన యానంలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. మలుపులు, గతుకులు ఉంటాయి. కానీ ఇవేవీ రేఖ హుల్లూర్ను భయపెట్టలేదు. ఆమె కర్నాటక రాష్ట్రం గదగ్ పట్టణంలో తొలి మహిళా ఆటో డ్ర�
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం వెలుగుచూసింది. నిజామాబాద్ నగరంలోని గాయత్రీనగర్ �
చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి, ఉన్నత స్థాయికి ఎదుగాలనే పట్టుదల అతన్ని ఉన్నత స్థాయిలో నిలిపింది. పేదరికం, ఆర్థిక సమస్యలు, తండ్రి మరణం కుంగదీసినప్పటికీ.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, తల్లి కష్టం ముందుకు నడిప
Failure | కర్ణాటకలో కాంగ్రెస్కు అధికారమిస్తే అక్కడ ఖజానా ఖాళీ అయిందని, పాలన చేతగాక చేతులెత్తేసారని కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా జీడీఎస్ (JDS)జిల్లా అధ్యక్షుడు విరుపాక్ష ఆరోపించారు.
అనేక మతాలు. అనేకానేక భాష్యాలు. నాస్తిక వాదాలు. ఏది సత్యమో, ఏది అసత్యమో అర్థంకానంత అయోమయం. పరమాత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నంలో సామాన్య సాధకులకు అనేక అవరోధాలు.
HD Kumaraswamy | వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీ(ఎస్) కలిసి పోటీ చేస్తాయని, జేడీ(ఎస్) నాలుగు లోక్సభ స్థానాల్లో, బీజేపీ 24 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేలా ఒప్పందం కుదిరిందని.. శుక్రవారం ఉదయం కర్ణాటక మాజీ ముఖ్యమం�
కర్ణాటక రాష్ట్రంలో ఘోర పరాజయంతో బీజేపీ ముక్త్ సౌతిండియాగా మారిందని పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. కర్ణాటక నుంచే అభివృద్ధి నిరోధక బీజేపీ పతనం �
Siddaramaiah | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇవాళ కారు ఎక్కుతుండగా కళ్లు తిరిగి వెనక్కి పడబోయాడు. డ్రైవర్ పక్కన సీటు వైపు నుంచి కారులోకి ఎక్కుతూ సిద్ధరామయ్య రెండు కాళ్లు లోపలపెట్�
DK Shivakumar | బీజేపీ నేతలు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని డికే శివకుమార్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం దేశంలో ఒక అవినీతి కేంద్రంగా మారిందని విమర్శించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ఆ
Kittur Karnataka: ఇప్పటికే హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం పేరును కళ్యాణ కర్ణాటకగా మార్చి కర్ణాటక ప్రభుత్వం.. ఇప్పుడు ముంబై-కర్ణాటక ప్రాంతం పేరును కూడా మార్చింది. తాజాగా ఆ ప్రాంతానికి