కర్ణాటక ప్రజలపై కాంగ్రెస్ సర్కారు మరో గుదిబండ వేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు సినిమా టికెట్లపైనా భారం మోపాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని సి�
ఐటీ, ఐటీఈఎస్, పరిశ్రమలు, కర్మాగారాలు ఇలా అన్ని రకాల ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం తీవ్ర కలకలం రేపుతున్నది.
Bhavani Revanna | లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆమెకు మంజూరైన ముందస్తు బెయిల్ను రద్దు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
Petrol price | వాహనదారులకు కాంగ్రెస్ సర్కారు షాకిచ్చింది. లోక్సభ ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఈ మేరకు పెట్రోల్, డీజిల్పై సేల్స్ ట్యాక్స్ పెంచినట్టు కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు శ
Supreme Court | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీటి కొరతతో అల్లాడుతున్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన
Karnataka | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మిర్చి రైతులు రోడ్డెక్కారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మిర్చి పంట కొనుగోలు ధరలు గణనీయంగా పడిపోవటంతో సోమవారం హవేరీ జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇక్కడి బ�
ముందుచూపు లేకుండా, ఎన్నికల సమయంలో అలివికాని హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. సవాలక్ష కొర్రీలు విధిస్తున్నది. నిధులు సమీకరణకు �
ఐటీ రంగ అభివృద్ధిలో హైదరాబాగ్ నగరం బెంగళూరును మించిపోనున్నది. గత పదేండ్లుగా కర్ణాటక ప్రభుత్వాలు చూపిన నిర్లక్ష్యం ఫలితమిది. అదే సమయంలో హైదరాబాద్లో ఐటీ గణనీయమైన వృద్ధిని సాధించింది.
కులగణన చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పష్టంచేశారు. కర్ణాటకలో కులగణన వ్యవహారంపై ఆయన ఈ మేరకు స్పం�
కన్నడ ప్రజల పరిస్థితి ప్రస్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. బీజేపీ ‘40 శాతం కమీషన్ రాజ్' పాలనతో విసిగివేసారిన ప్రజలు అధికారాన్ని కాంగ్రెస్కు అప్పగిస్తే, విద్యుత్తు కోతలతో కేవలం ఐదు నె�
ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీకి కర్ణాటక కాంగ్రెస్ తూట్లు పొడిచింది. పేదలు, వివిధ పనుల కోసం బెంగళూరు నగరానికి వచ్చే సామాన్యులకు, కార్మికుల కడుపునింపేందుకు తీసుకొచ్చిన ఇందిర క్యాంటీన్లను క్రమంగా మూసేస్తున
తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జలాల వివాదం ముదురుతున్నది. తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ కర్ణాటక జల సంరక్షణ సమితి బెంగళూరు నగర బంద్ కార్యక్రమం చేపట్టింది.