బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలలోపు సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుందని తెలిపారు.
2023 ఫిబ్రవరి 22న కర్ణాటక ప్రభు త్వం ఫ్యాక్టరీల చట్టం (కర్ణాటక సవరణ)-2023 సవరణ బిల్లును ఆమోదించింది. మన దేశంలో నిత్యం శ్రామికులపై జరుగుతున్న దాడికి ఇది ఉదాహరణ.
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలకు దిగిన ఇద్దరు సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారిణులను కర్ణాటక ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. అయితే వారిని ఎక్కడికి బదిలీ చేసింది మాత్రం పేర్కొనలేదు.
ఈ నెల 11న బెంగళూరుకు ప్రధాని మోదీ వస్తున్నారని, ఆయన పాల్గొనే కార్యక్రమాలకు విద్యార్థులను భారీగా తీసుకురావాలని కాలేజీలను కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై విమర్శలు రావడంతో ఆదేశాలను వెనక్కి తీసుకున్�