వ్యవసాయానికి రాత్రివేళ కరెంటు సరఫరా చేయడంపై కర్ణాటక రైతులు ఆందోళనకు దిగారు. పొలాల్లో తారసపడ్డ మొసలిని విద్యుత్తు కార్యాలయానికి తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. తద్వారా తాము ఎంతటి ప్రమాదకరమైన పరిస్థిత�
ఆర్డీఎస్ నీటి వాటాను కర్ణాటక రైతులు అక్రమంగా తోడేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే కర్ణాటకలో ఏర్పాటు చేసిన లిప్టులు, మోటర్ల ద్వారా అక్కడి రైతులు మళ్లించుకుంటున్నారు.
Karnataka Farmers Protest | కర్ణాటకలో గడిగడికీ కరెంటు సమస్య వస్తున్నదని ఆ రాష్ట్ర రైతులు చెప్తున్నారు. తమ సమస్యలు తీర్చుతారని కాంగ్రెస్కు ఓటేసి గెలిపిస్తే నిండా మోసపోయామని అంటున్నారు.
‘కర్ణాటకలో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది. ఇక్కడ (తెలంగాణలో) కూడా మోసం చేయాలని చూస్తున్నది. వారి గ్యారెంటీలను నమ్మి మేం మోసపోయాం.
Karnataka | కర్ణాటక పరిస్థితి పెనం లోంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. గత బీజేపీ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి విసిగివేసారిన కన్నడ ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే పరిస్థితి మరింత దిగజారింది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 24 గంటల కరెంటు బంద్ చేసి.. 3 గంటల కరెంటు ఇస్తాం. 10 హెచ్పీ మోటర్లుపెట్టుకోవాలని
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటుండు. రైతుల వద్ద 10 హెచ్పీ మోటర్ ఉంటదా..? ఒకటి కాదు.. రెండు క�
Karnataka | కర్ణాటకలో యువ రైతులను వధువుల కొరత వేధిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకొనే వారికి పిల్లను ఇవ్వాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక యువరైతులు తమకు వధువు లభించేలా ఆశీర
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని బీదర్ జిల్లా రాజగిరి గ్రామనికి చెందిన నర్సింహ విమర్శించారు. మంగళవారం మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామంలో జహీరాబాద్ నియోజకవర�
కాంగ్రెస్ పాలనలో కర్ణాటక రైతు చిత్తవుతున్నాడు. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు విద్యుత్తు సమస్యతో లక్షలాది ఎకరాల్లో సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో దిక్కుతోచని రైతన్న కన్నీరుపెడుతున్నాడు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మి అధికారం కట్టబెట్టామని, ఇప్పుడు కరెంట్ కోతలు విధించి కన్నడ ప్రజలను నానా అవస్థలకు గురిచేస్తున్నారని కర్ణాటక రైతులు ఆవేదన వ్యక్తం చే�
ఐదు నెలల కాంగ్రెస్పాలనలో కర్ణాటక రైతులు అరిగోస పడుతున్నారు. ఎవుసానికి నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన హస్తంపార్టీ గద్దెనెక్కిన తర్వాత ఆ వాగ్దానాన్ని పక్కనబెట్టింది. కనీ
‘కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు తప్పవు. వారు ఇచ్చిన హామీలకు ఆశపడి మేం ఓట్లు వేశాం. ఇప్పుడు గోస పడుతున్నాం. కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చింది.. ఇప్పటివరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మహిళల కోసం ఉచిత బస్సులు పెట్టా�