ఇల్లందకుంట, ఆగస్టు 31: మండలంలోని టేకుర్తి, పాతర్లపల్లి, బుజూనూర్, వంతడ్పుల గ్రామాల్లో మంగళవారం దళితబంధు సర్వే నిర్వహించారు. బుజూనూర్లో సర్వేకు వచ్చిన అధికారులను సర్పంచ్ సరిగొమ్ముల అరుణ సన్మానించారు. ఈ
రెండు రోజుల్లో సర్వే పూర్తి చేస్తాం అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్.. l23వ వార్డులో పర్యటన దళితబంధు పకడ్బందీగా అమలు చేయడానికి కార్యాచరణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హుజూరాబాద్ రూరల్/ జమ్మికుం�
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రోడ్డు వెంట కల్వర్టుల పరిశీలన గన్నేరువరంలో హైమాస్ట్ లైట్ల ప్రారంభం గన్నేరువరం, ఆగస్టు 31: మండలంలోని ఊర చెరువుల మత్తడి నీటి ప్రవాహంతో ప్రమాదకరంగా ఉన్న ప్రధాన రహదారులపై కల్వర్టు
అందరి సహకారంతోనేబ్యాంక్ అభివృద్ధి జాతీయ స్థాయిలో ఉన్నా.. కేడీసీసీబీ అధ్యక్షుడినే.. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందుంటా నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు కమాన్ చౌరస్తా, ఆగస్టు 31: కేంద్ర సహకా�
అందుకే గెల్లుకు పార్టీ టికెట్ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు 50మంది బీజేపీ, కాంగ్రెస్లకు చెందిన యాదవ యువకులు టీఆర్ఎస్లో చేరికజమ్మికుంట, ఆగస్టు 31: యాదవులకు అధికార భాగస్వామ్యం కల్పించేందుకే ఉద్యమ నా�
ఆయన పేరులోనే గెలుపున్నది ఈ ప్రాంతానికి ఉన్నత విద్య కళాశాలలు తెచ్చే సత్తా ఉన్నది హుజూరాబాద్ గడ్డ టీఆర్ఎస్ అడ్డ.. కష్టపడుదాం.. మీ వెంట నేనుంటా.. ఈటల బీజేపీ అనే పాడుబడ్డ బాయిబొందల పడ్డడు ఆయనకు ఎందుకు ఓటేయ్�
మంత్రివర్గంలో స్థానం.. ఆత్మగౌరవ భవనాలు గెల్లు గెలుపునకు తోడ్పాటునివ్వాలి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్లో ఐదు మండలాల మున్నూరు కాపు ప్రతినిధులతో సమావేశం హుజూరాబాద్టౌన్, ఆగస్టు 30: మున్నూరు క
సెప్టెంబర్ 4 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఉమ్మడి జిల్లాలో నాలుగు సహాయ కేంద్రాల ఏర్పాటు కమాన్చౌరస్తా, ఆగస్టు 30 : రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ప్రారంభమై
ఉట్టి కొట్టిన చిన్ని కృష్ణులు కనువిందు చేసిన చిన్నారి గోపెమ్మలు ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు కమాన్చౌరస్తా, ఆగస్టు 30 : కృష్ణాష్టమి వేడుకలు నగరంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం�
కొత్తపల్లి, ఆగస్టు 30 : విశాఖపట్నంలో ఈ నెల 28, 29వ తేదీల్లో జరిగిన సౌత్ ఇండియా స్థాయి సుమన్ కప్ కరాటే చాంపియన్షిప్-2021 పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సోమవారం అభినంద�
అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ జమ్మికుంట రూరల్, ఆగస్టు 30: రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఉద్యమ బిడ్డ, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ�
హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 30: రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పట్టణంలోని 3, 8, 9, 13, 15, 22వ వార్డుల్లో సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి, ప్రభుత్వ పథకాలు వివరించా�
దళితుల ఆర్థికాభివృద్ధికి దోహదం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ జమ్మికుంటలోని 21వ వార్డులో పర్యటన దళిత కుటుంబాలతో సమీక్షా.. దళితబంధు సర్వే పరిశీలన జమ్మికుంట, ఆగస్టు 30: దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని, రాష్ట�