సీఎం కేసీఆర్ ఆదేశాలతో త్వరితగతిన నియామకాలు రాష్ట్రంలో మొట్టమొదటి నోటిఫికేషన్ సింగరేణిదే పరీక్షల్లో మెరిట్ ఆధారంగా.., పూర్తి పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక కారుణ్య, వారసత్వం ద్వారా 12,553.. ప్రత్యక్ష రిక్రూ�
పంటల వివరాలు నమోదు చేసుకోవాలి రైతులకు వ్యవసాయాధికారుల సూచన జమ్మికుంట రూరల్, డిసెంబర్ 28: రైతులు యాసంగి సీజన్లో ఆరుతడి పంటలు సాగు చేసుకోవడమే మేలని ఏఈవో గట్టు తిరుపతి సూచించారు. వ్యవసాయ జిల్లా అధికారుల ఆ
అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఏర్పాటు చెరువు, కుంటల నుంచి మట్టి తరలింపు బాలకార్మికులతో పని చేయిస్తున్న వైనం హుజూరాబాద్ రూరల్, డిసెంబర్ 28: భవన నిర్మాణాలు జోరుగా సాగుతుండడంతో మండలంలోని ఇటుక బట్టీలు పుట్టగ�
హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సైదాపూర్, డిసెంబర్ 28: గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని హుస్నాబాద్ ఎమ్�
ఖాతాల్లోకి సర్కారు సాయం యాసంగి సీజన్ ప్రారంభంలోనే నగదు జమ సీఎం కేసీఆర్ పేరిట సెల్ఫోన్లకు మెస్సేజ్లు సాగుకు ఉపయోగించుకోవాలని సూచన ఆనందంలో ఉమ్మడి జిల్లా రైతులు ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం ర�
నేడు భూమి పూజ చేయనున్న మంత్రి గంగుల పాత కలెక్టరేట్ పక్కనే కొత్తగా నిర్మాణం అధునాతన హంగులు.. ఆధునిక వసతులు ఆరు నెలల్లో పూర్తి చేయడమే లక్ష్యం ఆమోద ముద్రవేసిన ప్రభుత్వం స్మార్ట్సిటీతో సరికొత్తగా మారుతున�
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి మరొకరికి తీవ్రగాయాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విషాదం ఫర్టిలైజర్ సిటీ, డిసెంబర్ 28: స్నేహితుడి పుట్టినరోజుకని ముగ్గురు యువకులు సరదాగా ఒకే బైక్పై వెళ్లారు. రా
అద్భుత విజయాలు సాధించింది ‘సహకారం’లో సేవాభావం ఉండాలి మంత్రి కొప్పుల ఈశ్వర్ యువతకు నాబార్డు రుణ సహాయం అందించాలి మంత్రి గంగుల కమలాకర్ ‘కాళేశ్వరం’తో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు నాబార్డు చైర్మన్ చింతల గ�
ఏర్పాట్లు చేసిన వ్యవసాయశాఖరైతుల బ్యాంకు ఖాతాల్లోకి సాయంఉమ్మడి జిల్లాలో 6,74,110 మంది రైతులకు రూ.661.87 కోట్లు లబ్ధి13,23,780 ఎకరాలకు పెట్టుబడిఈసారి 39,900 మంది కొత్త రైతులుకరీంనగర్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ) : యాసంగి పం�
రామగుండం మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు వేగవంతంతాజాగా 500 కోట్లు మంజూరు చేసిన సింగరేణిసంస్థ బోర్డు ఆఫ్ డెరెక్టర్ల సమావేశంలోనూ ఆమోదంఅమల్లోకి ముఖ్యమంత్రి హామీ రెండేళ్లలోనే అందుబాటులో
కరీంనగర్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం కింద మంజూరైన యూనిట్లను జనవరి 1న గ్రౌండింగ్ చేసేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర
రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్కలెక్టర్ కర్ణన్తో కలిసి బాల రక్షక్ వాహనం ప్రారంభంవిద్యానగర్, డిసెంబర్ 27: జిల్లాలోని బాలలకు సత్వర సేవలు అందించేందుకు బాల రక్షక్ వాహనం అందు�