రెండో రోజూ రైతుల ఖాతాల్లో పెట్టుబడి జమఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలుసీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలుపాల్గొన్న ప్రజాప్రతినిధులు,టీఆర్ఎస్ శ్రేణులుదుర్శేడ్లో మంత్రి గంగుల..కాల్వశ్రీరాంపూ�
మెరుగైన పాలనకే సమీకృత భవనంlరూ.51కోట్లతో నిర్మాణంనిరంతరం పర్యవేక్షిస్తాం నెలకోసారి సమీక్ష నిర్వహిస్తాంమంత్రి గంగుల కమలాకర్ నూతన కలెక్టరేట్ నిర్మాణానికి భూమి పూజముకరంపుర, డిసెంబర్ 29: ప్రజలకు మెరుగైన ప
తెలంగాణ చౌక్లో వేంకటేశ్వరుడి కటౌట్ను కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నంఇందిరాగాంధీ విగ్రహం కనిపించదంటూ వింత వాదనపనులు అడ్డుకునేందుకు యత్నించిన కొంత మంది నాయకులుపోలీసుల జోక్యంతో వెనక్కి‘హస్తం’ నేతల తీ
మేనమామలా సీఎం కేసీఆర్దేశంలో పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణబీసీ సంక్షేమ,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్లబ్ధిదారులకు చెక్కుల పంపిణీతెలంగాణచౌక్, డిసెంబర్ 29: రాష్ట్రంలోని పేదింటి అడ
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయిపలు అభివృద్ధి పనులు ప్రారంభంమానకొండూర్ రూరల్, డిసెంబర్ 29: మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి �
కమాన్చౌరస్తా, డిసెంబర్ 29: జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనాక్ అవార్డుకు అల్ఫోర్స్ ఇ-టెక్నో సూల్ ప్రాజెక్ట్ ఎంపికైనట్లు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశ�
సిబ్బంది రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటాంమున్సిపల్ కమిషనర్ సుమన్రావుపారిశుధ్య కార్మికులకు యూనిఫాం పంపిణీ జమ్మికుంట, డిసెంబర్ 29: కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారి ఆరోగ్య రక్షణ కోసం �
కార్పొరేషన్, డిసెంబర్ 29: ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని నగర మేయర్ వై.సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో అంతర్జాతీయ వాకర్స్ దినోత్సవం సందర్భంగా బుధవారం వ�
శాస్ర్తోక్తంగా రుద్ర ఏకాదశి పూజలుకమాన్చౌరస్తా, డిసెంబర్ 29: నగరంలోని భగత్నగర్ హరిహర క్షేత్రం అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం తెప్పోత్సవం, రుద్ర ఏకాదశి పూజలను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డీ సంపత్ నేతృత్వంల�
3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుఅదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్ కరీంనగర్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): జిల్లాలో వానకాలం సీజన్లో వందశాతం వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్ట
పట్టణంలో రూ.వందల కోట్లతో పనులురాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్రూ.6.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనధర్మపురి, డిసెంబర్ 29: ధర్మపురి క్షేత్రాన్ని యాదాద్రి తరహాలో తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక �
ఏడాదికి ఎనిమిది కోట్ల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు క్రిభ్కో కంపెనీ చైర్మన్ చంద్రపాల్ సింగ్ -వెల్గటూర్, డిసెంబర్ 22 : కంపెనీ విస్తరణలో భాగంగా ధర్మపురి ప్రాంతంలో ఇథనాల్ పరిశ్రమను త్వరలోనే ఏర�