బడుగుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఆయన అడుగుజాడల్లోనే కేసీఆర్ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కోర్టు చౌరస్తాలో జయంతి వేడుకలు తెలంగాణ చౌక్, ఏప్రిల్ 14: అంబేద్కర్ దేశ ప్రజల ఆస్తి అని రాష్ట్ర బీస
వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించడంపై అన్నదాతల హర్షం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు చొప్పదండి, ఏప్రిల్ 13: యాసంగి వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని �
వడ్ల సేకరణపై నాలుగు నెలలుగా కేంద్రం కుంటిసాకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరసన తెలిపినా స్పందించ లేదు వడ్లు కొనమని బండి సంజయ్ కేంద్రాన్ని ఏనాడైనా అడిగాడా? అన్నదాతలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్న బీ�
ఈ నెల 16న హనుమాన్ చిన్న జయంతి నేటి నుంచి కొండగట్టులో ఉత్సవాలు ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు హనుమాన్ చిన్న జయంత్యుత్సవాలకు కొండగట్టు అంజన్న క్షేత్రం ముస్తాబైంది. నేటి నుంచి ఐదు రోజుల పా�
ముఖ్యమంత్రి ప్రకటనపై పల్లె పల్లెనా రైతుల హర్షాతిరేకాలు రెండో రోజూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు పంట పొలాల్లోనూ కటౌట్ల ప్రదర్శనలు ‘రైతు పక్షపాతి కేసీఆర్’ అంటూ నినా�
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ను ప్రజలకు అంకితం చేయనున్న అమాత్యుడు పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ 119 దళిత బంధు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు రా�
కార్మిక క్షేత్రంలో ‘దళిత బంధు’కు నేడే శ్రీకారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా సిరిసిల్ల జిల్లాలో ప్రారంభం తొలి విడుత పరిశ్రమల స్థాపన వైపే మొగ్గు ఆ దిశగానే అధికారుల ప్రణాళికలు 119 మందికి ప్రొసీడింగ్స్ అంది
కలెక్టరేట్, ఏప్రిల్ 12: స్థానిక సంస్థల ఉప ఎన్నికల కోసం ఓటరు జాబితాల సవరణకు సహకరించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కోరారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ, వార్డు స్థానాలకు సంబంధించి రాష్ట్ర ఎ�
బాల, బాలికల విజేతలుగా రంగారెడ్డి జిల్లా జట్లు సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 12: రాజన్నసిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన 48 వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రంగారెడ్డి బాల, బాలికల జట్లు విజేతలుగా ని�
ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మహనీయుల జయంత్యుత్సవాలకు హాజరు కమాన్చౌరస్తా, ఏప్రిల్ 12: సమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని టీపీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సూచించారు. శాతవాహన యూనివర్సిటీ లైబ�
వరి ఎంతైనా సాగు చేయండి. కేంద్రం ద్వారా మేం ధాన్యం కొనుగోలు చేయిస్తం. అది మా బాధ్యత. ఎవరూ భయడాల్సిన అవసరం లేదు.’ అంటూ యాసంగి సీజన్ ప్రారంభంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు బీరాలు ప
కళాశాలలు, యూనివర్సిటీల్లో పరిశోధనాంశాలు పెంచాలని, మౌలికంగా పరిశోధనలు కొనసాగితే ప్రభుత్వాలు మరిన్ని నిధులు మంజూరు చేస్తాయని కర్నాటక ఆదిచెంచునగారి విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య బైరప్ప పేర్కొన్నారు.
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం చేసిన ప్రకటనపై ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, సింగిల్ విండో చైర్మన
స్థానిక సంస్థల ఉప ఎన్నికల కోసం ఓటరు జాబితాల సవరణకు సహకరించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కోరారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ, వార్డు స్థానాలకు సంబంధించి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎలక్టోర�