సీఎం రేవంత్ రెడ్డి చంద్రుగొండ పర్యటన నేపథ్యంలో కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు 19వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పూర్ణచందర్ ను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్స
తెలంగాణ వర ప్రాదాయని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే దుష్ప్రచారం చేస్తోందని, మాజీ సీఎం కేసీఆర్ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కుట్రలకు పాల్పడిందని కొత్తగ
రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతను తీర్చాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెం రైతు వేదిక ఎదు�
అబద్దపు, మోసపూరిత వాగ్దానాలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం టైం పాస్ రాజకీయాలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ
సీతారామ ప్రాజెక్ట్ జలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతాంగానికి అందించాలని కొత్తగూడెం మున్సిపల్ తాజా మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ పిలుపులో భ�
‘ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రండి’ అంటూ కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కోరారు. ఈ మేరకు తన భర్త, టీబీజీకేఎస్ నేత కాపు కృష్ణ సహా పార్టీ శ్రేణులతో కలిసి రామవర�
సమాజంలో మనమంతా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతా లక్ష్మి, వన్ టౌన్, త్రి టౌన్ సీఐలు కరుణాకర్, శివప్రసాద్ అన్నారు. సోమవారం సిం�
Kapu Seethalakshmi | కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేస్తానన్న సీఏం రేవంత్ రెడ్డి సర్వే పేర్లతో కాలయాపన చేస్తూ మహిళలను మోసం చేస్తున్నారని కొత్తగూడెం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆరోపించారు.
చిన్నారులకు తప్పకుండా నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా మండల లెవల్ టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో కొత్�