పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల సిబ్బంది బాధ్యతగా, గౌరవంగా వ్యవహరించాలని ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, బీబీపేట పోలీస్ స్టేషన్లను ఆయన త�
కామారెడ్డి పట్టణం లో విషాదం నెలకొన్నది. మున్సిపల్ పరిధిలోని రామేశ్వర్పల్లిలో ఇద్దరు చిన్నారులు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి కుంటలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకున్నది.
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆశ కార్యకర్తలకు సెల్ఫోన్ల పంపిణీ కామారెడ్డి, ఫిబ్రవరి 13:ప
బండి సంజయ్, అర్వింద్ తీరుకు నిరసనగా కమలం పార్టీకి గుడ్ బై బీజేపీ ఆరోపణలకు గట్టిగా సమాధానం ఇస్తున్న గులాబీ పార్టీ నేతలు ఉభయ జిల్లాలోనూ సంస్థాగతంగా బలోపేతమైన టీఆర్ఎస్ నిజామాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే త
ఆదర్శం కాలూర్ పూర్వ విద్యార్థులు నాలుగేండ్ల కిందటే ప్రైమరీ, హైస్కూళ్లల్లో ప్రారంభమైన ఇంగ్లిష్ మీడియం ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటా ప్రచారం నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి 13;నిజామాబాద్ నగరపాలక సంస్థలోని �
లింగంపేట, ఫిబ్రవరి 13: నేర రహిత సమాజ స్థాపన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ‘మార్పు కోసం ఒక్క అడుగు’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్
ఈ నెల 15,16వ తేదీల్లో నిర్వహణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు వెల్లడి ఖలీల్వాడి ఫిబ్రవరి 13: సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 15,16వ తేదీల్లో కేసీఆర్ కప్ రా
మార్చి నెలాఖరులోగా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసిన స్థానిక ఎమ్మెల్యేలు పారదర్శకంగా అర్హుల గుర్తింపు జాబితా ప్రకారం గ్రామాలు, పట్టణాల్లో మొదలైన సర్వే ప్రతి నియోజకవర్గానికి
ఆ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే.. టీఆర్ఎస్ కమ్మర్పల్లి మండల నాయకులు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పంపిన లేఖల ప్రదర్శన కమ్మర్పల్లి, ఫిబ్రవరి 12 : కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న సమయంలోనూ రైత�
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి పిలుపు నిజామాబాద్సిటీ/ కామారెడ్డి టౌన్, ఫిబ్రవరి 12: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్ర�
నిజాంసాగర్, ఫిబ్రవరి 12: నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామశివారులోని బేడీల మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శనివారం వైభవంగా ప్రారంభించారు. మూడు రోజులపాటు సాగే కార్యక్రమం మొదటి రోజు గ్రామం నుం
దోమకొండ, ఫిబ్రవరి12: గ్రామాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని సీతారాంపల్లిలో పలు అభివృద్ధి పనులను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు�
ప్రభుత్వ సహకారంతో నిరంతర ఉపాధి దక్కాలి రూ.10లక్షలు ఖర్చు చేయడంముఖ్యో ద్దేశం కాదు.. దళితుల అభ్యున్నతికివ్యక్తిగతంగా సహకారం అందిస్తున్నా.. పథకం పర్యవేక్షణకు దళిత నాయకులు, రిటైర్డ్ ఆఫీసర్లతో కమిటీ నిజామాబ�
ఆదర్శంగా నిలుస్తున్న కొడిచెర్ల స్కూల్ 60 నుంచి 137కు చేరిన విద్యార్థుల సంఖ్య మన ఊరు-మన బడి’పై గ్రామస్తుల హర్షం పేదలకు తప్పనున్న ఫీజుల భారం కోటగిరి, ఫిబ్రవరి 7: ఆంగ్లమాధ్యమ నిర్వహణతో ఆ పాఠశాల ముఖచిత్రమే మారి�