భారతీయ చిత్రాల్లోని కుటుంబ, సాంస్కృతిక విలువలతో పాటు కనులవిందుగా ఉండే పాటలు, హుషారును పంచే నృత్యాల్ని పాశ్చాత్య దేశాల సినీ ప్రేమికులు ఎంతగానో ఇష్టపడుతున్నారని చెప్పింది మంగళూరు సోయగం పూజాహెగ్డే. కేన్స
కమల్హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రమ్'. లోకేష్ కనకరాజ్ దర్శకుడు. హీరో నితిన్ స్వీయ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. రాజ్కమల్ ఇంట�
కన్నడ నటుడు సుదీప్, బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్దేవ్గణ్ మధ్య హిందీ భాష విషయంలో చోటుచేసుకున్న ట్విట్టర్ వార్ భారతీయ సినీ పరిశ్రమలో ప్రకంపనల్ని సృష్టించిన విషయం తెలిసిందే.
విక్రమ్ (Vikram) ప్రాజెక్టులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీ రోల్స్ పోషిస్తున్నారు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఫిలింనగర్ సర్
చెన్నై: నటుడి నుంచి రాజకీయ నేతగా మారిన కమల్ హాసన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అభినందించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయాన్ని ప్రశంసించారు. ‘అద్భుత విజయం సాధించినంద�
అగ్రకథానాయకుడు కమల్హాసన్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా వెళ్లొచ్చిన ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ ద్వారా ఆయన ఓ ప�
విలక్షణ నటనకు, ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ కమల్ హాసన్ (Kamal Haasan). విక్రమ్ (Vikram) మూవీ సెట్స్ పై ఉండగానే కమల్హాసన్ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఇపుడు అటు కోలీవుడ్, ఇటు ఫిలింనగర్ �
కమల్హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇండియన్-2’ షూటింగ్ డిసెంబర్లో పునఃప్రారంభంకానున్నది. 1996లో విడుదలై ఘన విజయాన్ని సాధించిన ‘ఇండియన్’కు సీక్వెల్గా ఎన్నో అంచనాలతో ఈ సినిమా