నటనకు కేరాఫ్ అడ్రస్ కమల్హాసన్ (Kamal Haasan). ఈ లెజెండరీ నటుడు, దర్శకుడు, పొలిటీషియన్ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడన్న వార్త ఇపుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
లోకనాయకుడు కమల్ హాసన్ ఒకవైపు రాజకీయాలు, మరోవైపు బిగ్ బాస్ , ఇంకోవైపు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వ
చెన్నై: తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నటుడు కమల్ హాసన్ పార్టీ ఒంటరి పోరాటం చేయనున్నది. 9 జిల్లాల్లో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని మక్కల్ నీది మయం (MNM) నిర్ణయించింది. ‘స్థానిక
కమల్ హాసన్ సినిమాలకు ఒకప్పుడు తెలుగులో మంచి బిజినెస్ ఉండేది. 80, 90ల్లో ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో అద్భుతమైన విజయం సాధించాయి. అప్పట్లో కమల్ హాసన్ తెలుగులో స్ట్రైట్ సినిమాలు కూడా చేశాడు.
కమల్హాసన్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విక్రమ్. స్వీయనిర్మాణ సంస్థ రాజ్కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యాంగ్స్టర్ క�
గత ఏడాదికాలంగా రాజకీయాలతో బిజీగా గడిపిన కమల్హాసన్ తిరిగి సినిమాలపై దృష్టిసారించారు. ప్రస్తుతం ‘ఇండియన్-2’, ‘విక్రమ్’ సినిమాల్లో నటిస్తున్న ఆయన తాజాగా మరో చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. కాకా�
తమిళనాడుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. త్వరలో సినిమా షూటింగ్స్ కూడా షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ మేకర్స్ చూపు హైదరాబాద్ పై పడ్డది
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్ నటిస్తోన్న చిత్రం విక్రమ్. మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
సినిమాలు వేరు. రాజకీయ జీవితం వేరు. తెరపై కదలాడే బొమ్మల సాయంతో రెండున్నర గంటల్లో ఒక జీవితాన్ని ఆవిష్కరించవచ్చు. అయితే, నిజ జీవితం దీనికి ఎంతో భిన్నం. విశ్వనటుడిగా ప్రఖ్యాతి సాధించి ఎన్నో ఛాలెంజింగ్ పాత్ర�
ఒకరు దర్శక దిగ్గజం, మరొకరు ప్రముఖ నిర్మాణ సంస్థ. ఈ ఇద్దరి కాంబినేషన్లో భారతీయుడు 2 అనే సినిమా రూపొందుతుంది. 2018లో ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టగా, అనివార్య కారణాల వలన ఆగిపోయింది. అయితే ఈ కారణాల
చెన్నై: కమలహాసన్ ద్రోహకాల్ అనే హిందీ సినిమాను తెలుగులో ద్రోహి పేరుతో పునర్నిర్మించారు. ఇప్పుడు అదే టైటిల్ తన మక్కల్ నీతి మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీకి గుడ్ బై చెప్తున్నవారికి తగిలించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్�