కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి సీఎం రేవంత్రెడ్డి మాట తప్పిండని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇందుకు నిరసనగా ఈ దఫా కల్యాణలక్ష్మి చెక్కుల �
‘కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు కదా? ఎప్పుడిస్తారు?’ అంటూ వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ను ఓ మహిళ ప్రశ్నించింది. ఈ పరిణామం ఖమ్మం జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.
ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు అందేలా చూస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చె�
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా లభిస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరిగేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని
రాష్ట్రంలో సంక్షేమానికి స్వర్ణయుగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిపాలన కొనసాగుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
Minister Jagadish Reddy | పేదల మనసును గుర్తెరిగిన మహానేత సీఎం కేసీఆర్ అని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్�
పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ మండల కార్యాలయంలో బుధవారం తాసీల్దార్ చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చ
రాష్ట్రంలోని పేదలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని సంగెం మండలానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ఆత్మకూరు, దామెర, గీసుకొండ, సంగెం మ�