గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్త్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎ మ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ధన్వాడ మండలంలో ని కిష్టాపూర్ నుంచి ముడుగుల మల్లయ్యతండాకు రూ.3 కోట్ల వ్యయంతో
పేదల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. మహ్మదాబాద్ తాసిల్దార్ కార్యాలయంలో గురువారం ఉమ్మడి గండీడ్ మండల�
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించిన మరుక్షణమే తెలంగాణ సరిహద్దుల్లో సంచలనం మొదలైంది. తమను తెలంగాణలో కలపాలని సరిహద్దు గ్రామాలు నినదించాయి.
తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే అది టీఆర్ఎస్ పార్టీ హయాంలోనే సాధ్యమని ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని వడ్వాట్లో మిషన్ భగీరథ, పల్లె దవాఖానను ఎమ్మెల్యే జి ల్లా వైద్యాధికారి డీఎం�
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ పేదల ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబార�
సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా మారాయని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సంక్షేమ పథక�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మునుగోడు ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్రలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. తెలంగాణలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో విజయానికి దోహదపడ్డా�
గతంలో ఆడపిల్లంటే భారం. మరో ఇంట్లో దీపం పెడుతుందనే భావన చాలా మందిలో ఉండేది. రెండోసారి కూడా పుడితే ‘మళ్లీ ఆడపిల్లనేనా’ అని అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లో మార్పు వచ్చింది. ఆడ, మగ ఎవరైన
మెదక్ : మహిళా లబ్ధిదారులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కల్యాణ �
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అరూరి రమేష్తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి స�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో పేదింట పెళ్లి బాజాలు మోగుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తిలోని క్యాంప్