బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల సవాళ్లతో కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒకసారిగా వేడెకింది. యూరియా పంపిణీలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో బహిరంగ చర్
రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారి గా కోరుట్ల పర్యటనకు వచ్చిన ఎస్సి, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు శనివారం కోరుట్లలో ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీ క�
పట్టణంలోని శ్రీనివాసరోడ్డు కాలనీకి చెందిన జాల హరీష్ అనే యువకుడు బుధవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గురువారం పరామర్శించారు.
తమ నియోజకవర్గంలోని ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి చెరుకు రైతులను ఆదుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. గురువారం శాసనసభ జీరో అవర్లో ఆయన మాట్లాడారు. మూత
KP Vivekananda | కేంద్రమంత్రి బండి సంజయ్ మా పార్టీ అధినేత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఆధారాలు లేకుండా తీవ్ర ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట�
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న హరీశ్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపుతో అక్రమ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపా
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నిందితుడు ప్రస్తుతం సీఎంగా శక్తిమంతమైన పదవిలో ఉన్నందున విచారణను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నదని, అందువల్ల ఈ కేసు విచార�
MLC Kavitha | కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పేరు అమిత్ షా కాదని, అబద్దాల బాద్ షాగా మార్చుకోవాలని సూచించారు. కోరుట్లకు వచ్చి షుగర్ ఫ్యాక్టర
CM KCR | బీడీ కార్మికులు కష్టజీవులు.. వారి బాధలను కండ్లారా చూశాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమోషన్ అయ్యారు. ఎవరూ దరఖాస్తు పెట్టకముందే బీడీ కార్మికులకు పెన్షన్లు మంజూరు చేశాను. కొత్తగా నమోదైన బ�
వైద్యవృత్తి నుంచి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన బీఆర్ఎస్ కోరుట్ల అభ్యర్థి డా. కల్వకుంట్ల సంజయ్ ఓ వైపు విస్తృత ప్రచారం చేస్తూనే, మరోవైపు రోగులకు వైద్య సాయం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన 60 కుటుంబాల వారు ప్రకట�
శ్రీ కనకసోమేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో శ్రీ కనక సోమేశ్వరకొండ పైన గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం కిక్క