తెలంగాణ వస్తదని, తెలంగాణలో స్వయం పాలనను కూడా చూస్తామని ఊహకందని విషయాన్ని ఆచరణ మార్గం పట్టించి, దేశాన్నే ఏకం చేసి, అందరిచేత తెలంగాణకు జై కొట్టించిన అస్తిత్వ, ఉద్యమ పతాక కేసీఆర్. స్వరాష్ట్ర సాధన కోసం ఎందరె
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలని జాతిపిత మహాత్మా గాంధీజీ చెప్పారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని గాంధీజీ మాటలకు అర్థం. జాతిపిత చూపిన బాటలో ఆయుధం పట్టకుండా ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్.. పోరాడి సాధించ�
‘ఎవరెంతో వారికంత’ అన్నది అత్యంత ప్రజాస్వామికమైన డిమాండ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంలోనూ భవిష్యత్తు గురించిన చర్చలు జరిగాయి. 50 శాతానికి పైగా బీసీలు మన రాష్ట్రంలో ఉన్నారు. సహజంగానే వీరికి అ�
కేసీఆర్ ఆశ, శ్వాస తెలంగాణే. నాడైనా, నేడైనా, రేపైనా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల సంక్షేమమే ఆయనకు ముఖ్యం. రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి పదేండ్ల వరకు తెలంగాణకు కంచెలా కాపలా కాశారు. కానీ, ఎన్నికల్లో అంతా �
రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన కుక్కలు చింపిన వి స్తరిలా మారిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని నడపడం చేతకావడంలేదని ఎద్దేవాచేశారు. కాంగ్రె�
మిమ్మల్ని ఓడించి తప్పు చేశాం...మీ విలువ ఇప్పుడు తెలుస్తుంది మాకు, క్షమించండి కేసీఆర్ సార్.. అంటూ సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో ఆటోడ్రైవర్లు స్టిక్కర్లను తమ ఆటోలకు వేసుకుంటున్నారు. వారం రోజులుగా కే�
ప్రతిసారి అందరూ అనుకుంటారు.. అంతా అయిపోయిందని. ఆయన పని ఖతమైందని. ఇక ఇంతేనని,ఆ పార్టీ పని ముగిసినట్టేనని. ఇక పైకి లేచే అవకాశమే లేదని. 2001 నుంచి వెక్కిరింపులు, విమర్శలు, దూషణలు, ఛీత్కారాలు. ఇలాగే కొనసాగుతూ ఉంటుం�
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బహుజన వధూవరులను ఆశీర్వదిస్తూ 2014 అక్టోబర్లో కల్యాణలక్ష్మి పథకం తెచ్చిండు. అప్పటి నుంచి 2023 సెప్టెంబర్ నాటికి 6.35 లక్షల బీసీ కొత్త జంటలు ఈ పథకం కింద కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న�
పద్నాలుగేండ్ల పాటు స్వేదం చిందించి మలిదశ ఉద్యమాన్ని సాగు చేసిన కేసీఆర్కు స్వరాష్ట్ర అభివృద్ధే ఏకైక లక్ష్యం. తెలంగాణ ప్రజల సంక్షేమమే ఆయన ధ్యేయం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా యావత్ తెలంగాణ రాష్ట�
తెలంగాణ రాష్ట్రం నుంచి సికింద్రాబాద్ లోక్సభ సభ్యునిగా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రెండవసారి పనిచేస్తున్నందుకు అభినందనలు. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగానికి సాధించవలసిన కొన్
ఆత్మహత్య చేసుకున్న ఆ రైతు కుటుంబానికి గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబీమాయే ఆదెరవు అయింది. కష్టకాలంలో రూ.5 లక్షల రైతుబీమా సొమ్ము ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. అప్పులు భరించలేక తనువు చాలిం�
‘స్థిరాస్తి వెంచర్ల పరిశ్రమలు.. 10 లక్షల ఎకరాలకు పైనే!.., రైతు భరోసాకు అర్హం కాని భూములు రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలు.., సాగుకు యోగ్యం కాని భూములు మూడు లక్షల ఎకరాలు..’ ఇవీ... దశాబ్దాల పాటు గోసపడిన తెలంగాణ రైతుకు �
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోదరి చీటి సకలమ్మ (82) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి త
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా 150 పడకల దవాఖాన నిర్మాణం కోసం గతంలో భూమిపూజ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా స్థల పరి�