వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగుకు నీరందిస్తారని వేచిచూస్తున్న రైతులకు కొండపోచమ్మ సాగర్లోకి నీటిని ఎత్తిపోస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వర జలాలతో కొండపోచమ్మ సాగర్ను నింపి �
రైతన్నలూ మీరు అధైర్య పడొద్దు. మీకు అండగా కేసీఆర్, మేమున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి ఎండిన పంటలకు నష్టపరిహారం అందించేలా పోరాటం చేద్దాం. మేడిగడ్డ కుంగిందని సీఎం రేవంత్రెడ్డి మూడు నెలలుగా కాలయాపన
జహీరాబాద్లో ప్రతి ఎకరాకూ కాళేశ్వర జలాలు ఇవ్వడంతో పాటు రెండేండ్లలో ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు హామీ ఇచ్చారు. శుక్రవారం జహీరాబాద్లోని పస్తాపూర్�
సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలు తరలివస్తుండడంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలోని అన్ని రిజర్వాయర్లను కాళేశ్వర జలాలతో నింపుతున్నారు. దీంతో సాగునీటికి ఢోకా ఉ�
మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. కృష్ణానదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల
లక్ష్మీ బరాజ్ నుంచి ఇటు ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాతున్నది. ఎగువ నుంచి స్వల్ప వరద వస్తుండటంతో అధికారులు ఆచితూచి పంపింగ్ను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు లక్ష్మీ పంప్హౌస్ న�
సాగునీటి రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం సరికొత్త చరిత్రను లిఖించింది. వట్టిపోయిన శ్రీరాంసాగర్ జలాశయానికి కాళేశ్వర జలాలతో జీవం పోయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరిం�
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వర ప్రాజెక్టు ఫలితం స్పష్టంగా కనిపిస్తున్నది. గోదావరి ఎగువన చుక్క నీరు లేకపోవడం, దిగువన కాళేశ్వరం వద్ద ప్రాణహిత ద్వారా గోదావరిలోకి 27,710 క్యూసెక్కుల ఇన్ఫ్లో
రైతాంగం ఆలోచన మారుతున్నది. ఎప్పుడూ ఒకే పంట వేస్తే లాభం లేదని ఇతర పంటల వైపు దృష్టి పెడుతున్నది. అనాదిగా వస్తున్న సంప్రదాయ పంటలకు స్వస్తి పలుకుతూ తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు ఉన్న ఉద్యాన సాగుకు శ్రీకారం చు
కాళేశ్వర జలాలతో మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలోని చెరువులకు జలకళ వచ్చింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని పెద్దచెరువు, పటేల్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి.
మెట్ట ప్రాంతమైన ముస్తాబాద్ మండలానికి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి యాసంగి పంటలు పండుతాయా..? అని రైతుల ఆందోళన చెందుతున్న క్రమంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తరలివస్తున్న క