మల్లన్నసాగర్ రిజర్వాయర్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.1,500 కోట్లు విడుదలకు నిర్ణయించింది. సీఎం కేసీఆర్ సూచనలతో మల్లన్నసాగర్ జలాశయాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన తెలంగాణలోనే రెండో అతిపెద్ద రిజర్వాయర్ కొమురవెల్లి మల్లన్నసాగర్ను బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించారు. దీంతో రాష్ట్ర జల చ�
హైదరాబాద్ : తెలంగాణ ప్రజల జీవన విధానాన్నే మార్చేసిన మహా ప్రాజెక్టు.. కాళేశ్వరం. రాష్ట్ర ఆర్థిక గతిని, స్థితిని మార్చిన ప్రాజెక్టుకు కేంద్రం ఎంత మేర సహకారం అందించిందో తెలుసా అంటూ.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమ�
కృష్ణానది మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టి 70 శాతం పనులు పూర్తిచేశారు. కోర్టు కేసుల చిక్కులు లేకుంటే ఈ పాటికి ఈ ప్రాజెక్టు మొదటి దశ అందుబాటులోకి వచ్చి సాగునీరు అందేది. ఈ ప్రాజెక్టు పూర్తయితే �
వచ్చే ఏడాది లోపు కాళేశ్వరం నీటితో సింగూరు డ్యాం, ప్రతి చెరువు, కుంటలను నింపుతామని,ఏనాడు మంజీరా నది ఎండిపోదని చిలిపిచెడ్ మండలంలోని రైతులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి భరోసానిచ్చారు.
కరువు మండలాల్లోనూ నీటి గలగలలు భూగర్భజలశాఖ తాజా నివేదికలో వెల్లడి హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జల ప్రదాయిని.. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా రాష్ట్రంలో భూగర్భ జలాల స్థాయి గణనీయంగా పెరిగింది.
హైదరాబాద్కు పుష్కలంగా తాగునీరు 30 ఏండ్లకు సరిపడాలా పక్కా వ్యవస్థ అభివృద్ధిలో దేశానికి మనమే నమూనా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 : హైదరాబాద్ తాగునీటి సమస్యకు శాశ్వతంగ�
Telangana | జల వనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఆర్ఈసీ (రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్) గుర్తింపు ఇచ్చింది. ఏ ప్లస్ కేటగిరి గుర్తింపును ఇచ్చినట్లు రూరల్
Minister KTR | దేశంలో ఒక్కో నగరానికి ఒక్కో సమస్య ఉంది, హైదరాబాద్కు మాత్రమే ఎన్నో కోణాల్లో అనుకూలతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ ప్రాజెక్టునైనా వచ్చే 50 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తు�
‘ఏ క్యాటగిరీ’ గుర్తింపునిచ్చిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఈ ఘనత సాధించిన అతిపెద్ద కార్పొరేషన్గా రికార్డు మరింత పెరిగిన తెలంగాణ పరపతి.. నిధుల సమీకరణ తేలిక పారదర్శకంగా నిధుల వినియోగం.. నెరవేర�
మనం జాతీయ ప్రాజెక్టు అడిగితే ఏమీ లేదన్నారు కర్ణాటకకు ఇచ్చారు.. మధ్యప్రదేశ్కూ ఇచ్చారు మరి తెలంగాణ ప్రాజెక్టుల సంగతి ఏమిటి? ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా తెలంగాణ హక్కు ఏడున్నరేండ్లయినా పట్టించుకోని బీజేపీ..
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు వెన్నుగా నిలిచిన ముఖ్యమంత్రి రైతుబంధు వారోత్సవాల్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా 30ఏళ్లు అయిన పూర్�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచారంటూనే ఇతరత్రా ఆరోపణలు కూడా చేశారు. సీఎం కేసీఆర్ మీదా అవాకులు చెవాకులు మాట్లాడి తన అజ్ఞానాన్ని చాటుకొన్నారు. లోక్సభలో కాళేశ�
Protem Chairman Bhopal Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దక్షతతో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి