కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాల్లో మహిళలకే అధిక ప్రాధాన్యం ఉంటుందని పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. మంగళవారం మండలంలోని కోనాయిమాకుల మరియపురం, గం�
KMTP | వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్(కేఎంటీపీ)కు కేంద్రం మొండిచేయి చూపింది. కేంద్ర ప్రభుత్వం పీఎంమి త్ర పథకం ప్రవేశపెట్టకముందే రాష్ట్ర ప్రభు త్వం కేఎంటీపీ పేరుతో మెగా ప్రాజెక్టుకు శ్రీ కారం �
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు వివక్ష చూపితే స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. కేంద్రం వైఖరి గురించి తెలంగాణ ప్రజల మాటల్లో చెప్పాలంటే కాళ్లల్ల కట్టె పెట్టినట్టు’ ఉంది.
ప్రజలే నా బలం.. బలగం అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. టికెట్ ఖరారైన నేపథ్యంలో చల్లా ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకా�
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం వరంగల్. చారిత్రక ఓరుగల్లు శరవేగంగా విస్తరిస్తున్నది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నగరం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.
Telangana | రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం వివిధ జిల్లాల్లో టీఎస్ఐఐసీ అభివృద్ధి చేసిన పారిశ్రామికవాడల్లో 1,800 పైచిలుకు ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. పరిశ్రమలకు అవసరమైన పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో ఈ ప్ల
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను తామే ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ పేర్కొనడం సిగ్గుచేటని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Kakatiya Mega Textile Park: కాకతీయ టెక్స్టైల్ పార్క్ దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్క్గా రూపుదిద్దుకుంటోంది. సుమారు 1350 ఎకరాల విస్తీర్ణంలో ఆ టెక్స్టైల్ పార్క్ను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించా�
పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్న కిటెక్స్ సంస్థ వచ్చే నెల నుంచి వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తి ప్రారంభించనున్నది. ఈ మేరకు ట్రయల్ రన్ నిర్వహించింది.
మంత్రి కేటీఆర్ శనివారం వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్వన్ కంపెనీ రూ.840 కోట్లతో నిర్మించే వస్త్�
నల్లబంగారంతోపాటు తెల్ల బంగారం కూడా మన దగ్గర ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మన రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే నాణ్యమైనదని చెప్పారు. నైపుణ్యం కలిగిన కార్మికులు మన దగ్గర ఉన్నారని తెలిపారు. దేశంలో అతిప
మంత్రి కేటీఆర్ (Minister KTR) వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలంలోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో (Kakatiya Mega Textile Park) యంగ్వన్ కంపెనీ (Youngone company) ఎవర్ టాప్ టెక్స్టైల్స్ ప్రైవేట్�
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ రంగంలోకి దిగింది. రూ.840 కోట్లతో ఇక్కడ వస్త్ర పరిశ్రమలను నెలకొల్పేందుకు సౌత్కొరియాకు చెందిన యంగ్వన్ కంపె నీ ఎవర్ టాప్ టెక్స�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)లో మరో అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమ కొలువుదీరనున్నది.