Kakatiya Mega Textile Park | వరంగల్ వస్త్రనగరికి కిటెక్స్ సిందూరమై భాసిల్లనున్నది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)లో కేసీఆర్ ప్రభుత్వం నాటిన మొక్క ఉత్పత్తి ఫలాలను అందిస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్లో అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక్క పైసా ఇవ్వలేదు. గ్రీన్ఫీల్డ్ పార్కుకు బదులు బ్రౌన్ఫీల్డ్ పార్కును మంజూర�
దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పారుకు పరిశ్రమలను రప్పించి ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని బీఆర్ఎస్ సర్కార్ భావిస్తే, కాంగ్రెస్ నేతలు మాత్రం దానిని నిలువు దోపిడీ చేసే కుట్రలు చేస్తున్�
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిన్నపిల్లల బట్టల తయారీ సంస్థ ‘కిటెక్స్' కేటీఆర్ చొరవతోనే తెలంగాణ రాష్ర్టానికి వచ్చిందని సీనియర్ పాత్రికేయుడు సురేశ్ కొచ్చటిల్ తెలిపారు. ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్�
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఇటీవల భగీరథ అధికారులు పైప్లైన్ పనులు పూర
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట టెక్స్టైల్ పార్క్లో దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ వస్త్ర పరిశ్రమ నిర్మాణ పనులను సోమవారం ఆ పరిశ్రమ చైర్మన్ కిహాక్ సంగ్, ప్రెసిడెంట్ మీన్సుక్లీ, వైస్ చ�
సీఎం రేవంత్రెడ్డి వరంగల్ నగర పర్యటన శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం వివిధ అభివృద్ధి పనుల పరిశీలన, సమీక్ష నిర్వహించాల్సి ఉండగా ఆ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
లక్షలాది మందికి ఉద్యో గ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా 2017లో కేసీఆర్ సర్కారు వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శ్రీకారం చుట్టింది. 1350 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడగ�
ఈనెల 28న సీఎం రేవంత్రెడ్డి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు రానున్నట్లు తెలిసింది. వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా పార్కును సందర్శిస్తారని, పార్క్లో ఏర్పాటైన పరిశ్రమలు, మౌలికవసతుల కల్పనపై పార�
రాష్ట్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ సర్కార్ మొండిచెయ్యి చూపించింది. పీఎం మిత్ర పథకం కింద వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్(కేఎంటీపీ)కు కేంద్ర ప్రభుత్వం బ్రౌన్ఫీల్డ్ హోదాతో సరిపెట్టింది. క
రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ప్ర
శాయంపేట మండలం జోగంపల్లి శివారు చలివాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు గోదావరి జలాల తరలిం పు రెండు నెలల్లో మొదలు కానున్నట్లు అధికారులు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అ
స్వరాష్ట్రంలో పరకాల నియోజకవర్గం ప్రగతిబాట పట్టింది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చొరవతో సర్కారు రూ.5.5వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. 1200 ఎకరాల్లో దేశంలో అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర�