పోడు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్తులు చేపట్టిన పాదయాత్రను హైదరాబాద్లోని శామీర్పేట్లో గురువారం పోలీసులు అడ్డుకోవడంపై బీఆ�
KTR | బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
Harish Rao | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా గ్రామ పోడు రైతుల అక్రమ అరెస్టులను అడ్డుకున్న బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, సిద్ది�
RSP | తమ పోడు భూములకు పట్టాలిచ్చి, అటవీ అధికారుల దౌర్జన్యాల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ,రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి దిందా గ్రామం నుండి హైదరాబాద్కు 400 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్తున్న పోడు రైతులను కా
పశువులను మేత మేపడానికి తీసుకెళ్లిన యువకుడు వాగులో గల్లంతైన ఘటన చింతలమానేపల్లి మండలంలోని కేతిని సమీపంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన సేడ్మక సుమన్ (18) వాగు అవతల ఉన్న తమ పంట పొలాల్లో పశువులను మేత మేప
DEO Yadaiah | ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యాధికారి యాదయ్య , అదనపు డైరెక్టర్ శ్రీనివాస చారి సూచించారు.
ప్రభుత్వ కళాశాలలో డిగ్రీలో ప్రవేశాలు పొందే విద్యార్థుల సౌకర్యార్థం జిల్లా స్థాయి దోస్త్ సహాయక కేంద్రాన్ని(హెల్ప్ లైన్ సెంటర్) ఏర్పా టు చేసినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి ఆదివ�
‘వడ్డీకి అప్పులు తెచ్చి.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాం. అప్పులిచ్చినోళ్లు అడుగుతుంటే ఊర్లో తిరుగలేకపోతున్నాం. వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి’ అంటూ ఆయా గ్రామాల మాజీ సర్పంచులు డిమాండ్ చ�
కాగజ్నగర్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం సిబ్బంది లేక ఖాళీగా దర్శనమిస్తున్నది. కొందరు ఏదో ఒక కారణం చెప్పి సెలవుపై ఉండగా.. మరికొందరు కాంట్రాక్టు ఉద్యోగులు పాలకవర్గం వేధిస్తూన్నారంటూ విధులకు రా
కవ్వాల్ టైగర్ జోన్.. కాగజ్నగర్ టైగర్ జోన్గా మారనుందా..! కాగజ్నగర్ అటవీ ప్రాంతాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా మార్చేందుకు అటవీ శాఖ రహస్య నివేదిక సిద్ధం చేస్తున్నారా...? ఇటీవల జిల్లాలో పులుల సంచారం పె�
కాగజ్నగర్ డివిజన్లో సంచరిస్తున్న పులి ప్రజలను హడలెత్తిస్తున్నది. శుక్రవారం గన్నారం సమీపంలో పత్తి ఏరుతున్న మోర్ల లక్ష్మిపై దాడి చేసి చంపగా, ఆ ఘటన నుంచి తేరుకోకముందే శనివారం సిర్పూర్-టీ మండలం దుబ్బగ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి (Tiger) సంచారం కలకలం సృష్టిస్తున్నది. గత కొన్నిరోజులుగా పశువుల మందలపై దాడులు చేస్తున్న పులి.. శుక్రవారం ఉదయం ఓ యువతిని చంపేసింది. కాగజ్నగర్ మండలం గన్నారంలో ఉదయం 8.30 గంటల సమ�