అమరావతి : అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వానలు పడుతుండడంతో వరదలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై పలుచోట్ల భారీగా �
అమరావతి : గార్బేజ్ ఫ్రీ సిటీ గా కడప నగరపాలక సంస్థ త్రి స్టార్ రేటింగ్ పొందింది. ఈ మేరకు ఈ రోజు ఢిల్లీలో జరిగిన “స్వచ్ఛ సర్వేక్షన్-2021” కార్యక్రమoలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న(కడప నగరప�
Terrible road accident in Kadapa district.. Three killed | కడప జిల్లాల్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎక్స్కవేటర్, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు
బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీపై తెలుగుదేశం కీలక నిర్ణయం | వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న బద్వేల్ ఉప ఎన్నికపై తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని
మెహిదీపట్నం : కూతురును అత్తారింటికి తీసుకువచ్చిన తండ్రి అదృశ్యం అయిన సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం….కడప జిల్లాకు చెందిన షేక్ఖాజా హుస్సేన్ (59) ఈ నె�
ఏపీలోని స్థానిక సంస్థల (జడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల ఫలితాలు అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఓడుతామో.. గెలుస్తామో అని ఆలోచిస్తూ ఓ ఎంపీటీసీ అభ్యర్థి ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే అస్వస్థతకు గురైంది.
Accident | కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును బొలెరో వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలతోపాటు కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు.
Crime news | కడప జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చిన్నమండెం మండలం సద్దలగుట్టపల్లె గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
కడప| ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం డి.అగ్రహారం వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో మ�
Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసులో అనుమానితులందరినీ ఒక్కొక్కరిగా విచారిస్తున్నది.
దారుణ హత్య | కడప జిల్లాలో ఫ్యాక్షన్ మరోసారి పడగ విప్పింది. ప్రత్యర్థుల చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యాడు.
అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలనం విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా సీబీఐ వాచ్మెన్ రంగయ్యను విచారించి కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. ఇవాళ జమ్మలమడుగు మ