10కి చేరిన మృతుల సంఖ్య | కడప జిల్లాలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మధ్యాహ్నం మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
కడప జిల్లా| ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లితోపాటు తోబుట్టువులను హత్యచేశాడో కిరాతకుడు. జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన కరీముల్లా అనే వ్యక్తి తల్లి, చెల్లి, తమ్ముడిని కిరాతకంగ
26న కోదండ రాముడి కల్యాణం | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి 29 వరకు వైభవంగా జరుగనున్నాయి.
ముగ్గురు గల్లంతు | సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కదిరివారిపల్లి గనులలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
అమరావతి : కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీలో అధికార వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. తనకు చైర్మన్ పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నాలుగో వార్డు కౌన్సిలర్ జ్ఞాన ప్రసూన తన పదవికి రాజీనామా చేశారు.