కాచిగూడ : రోడ్డు దాటుతుండగా మహిళను ద్విచక్రవాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కృష్ణానగర్ ప్రాంతానికి చెం
కాచిగూడ : గుర్తుతెలియని వ్యక్తి ఫోన్లో మాయమాటలు చెప్పి నగదును తస్కరించిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియ�
train collision కాచిగూడ : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీరామ్రెడ్డి తెలిపిన వివరాల ప్ర�
కాచిగూడ : ట్యూషన్కు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనాడు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం నల్లకుంట డివిజన్లోని రత్నానగర్ ప్రాంతాని
కాచిగూడ : ట్యూషన్కు వెళ్లిన డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం బాగ్ లింగంపల్లిలోని సంజీవ్నగర్ ప్రాంతానిక�
కాచిగూడ : నిషేదిత గంజాయి ప్యాకెట్లను అమ్ముతున్న వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కాటేదాన్లోని లక్ష్మిగూడ ప్రాంతానికి చెందిన వ్యాపారి విక్�
కాచిగూడ : ఫోన్లో మాయమాటలు చెప్పి రూ.50 వేల రూపాయలను తస్కరించిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం బర్కత్పురలోని ప్యారాగాన
కాచిగూడ : కిరోసిన్ స్టవ్ పై చాయ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని ఓ మహిళకు తీవ్ర గాయల య్యాయి. దవాఖానాలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్ర�
కాచిగూడ : రోడ్డు డివైడర్కు ఢీకొని సెంట్రింగ్ కార్మికుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నల్లకుంట డివిజన్ గోల్నాకలోని వ�
కాచిగూడ : అనారోగ్యంతో ఫుట్పాత్పై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ ఎస్సై వి.లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి (35) కాచిగూడల�
కాచిగూడ : కర్ణాటక సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ రైల్లో యువకుని బ్యాగులోంచి గుర్తుతెలియని వ్యక్తులు నగదు, ఖరీదైన వస్తువులను దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం
కాచిగూడ : కూతురు కోసం రైల్వేస్టేషన్కు వచ్చిన వ్యక్తి జేబులోంచి సెల్ఫోన్ దొంగతనం జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన పాండురంగ (37) కూతురు యశ్వంత్పూర్