భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 69వ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు బుధవారం మొదలయ్యాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో..కంది చారిటబుల్ ట్రస్, మ�
మండలంలోని ఏడూళ్లబయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడామైదానం 69వ జాతీయ స్థాయి అండర్-17 బాలుర కబడ్డీ పోటీలకు వేదికకానుంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి 5 రోజులపాటు కబడ్డీ పోట�
కరీంనగర్ జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియం వేదికగా ఈనెల 25న 72వ రాష్ట్ర స్థాయి పోటీలు మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ ప్రసాద్రావు పేర్కొన్నారు.
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పర్సనల్ జనరల్ మేనేజర్లు జి.వి. కిరణ్ కుమార్ (వెల్ఫేర్ & CSR), ఏజీఎం మురళీధర్ ర�
కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ ఈ నెల 28, 29, 30 తేదీల్లో రుద్రంపూర్లోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్లో జరగనుంది. టోర్నమెంట్ నిర్వహణకు అనుమతి ఇచ్చిన సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాంక
తెలంగాణ కబడ్డీ సంఘంలో అలజడి! కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తూ అసోసియేషన్ మాజీ సంయుక్త కార్యదర్శి, జాతీయ కబడ్డీ ప్లేయర్ తోట సురేశ్ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చాడు.
బీహార్ రాష్ట్రంలో జరుగనున్న జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ టోర్నీలో పాల్గొ నే తెలంగాణ బాలుర జట్టుకు మ హబూబ్నగర్ జిల్లాకు చెందిన పాండూనాయక్, నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని నేరేడుగం గ్రామాని�
గజ్వేల్ పట్టణంలో నాలుగు రోజులుగా సాగుతున్న 49వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ క్రీడాపోటీలు ఆదివారం ముగిసాయి. ఈ పోటీల్లో 33 జిల్లా ల నుంచి బాలుర, బాలికల జట్లు పాల్గొన్నాయి.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ వేదికగా 49వ రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యద�
హకీంపేటలోని ట్రాన్స్పోర్ట్ అకాడమీలో అఖిల భారత ప్రజా రవాణా సంస్థ కబడ్డీ టోర్నీ గురువారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే టోర్నీని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరు�
ఆల్ఇండియా పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ కబడ్డీ టోర్నమెంట్-2023 గురువారం నుంచి ప్రారంభం కానున్నది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ‘అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస