తెలంగాణ కబడ్డీ సంఘంలో అలజడి! కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తూ అసోసియేషన్ మాజీ సంయుక్త కార్యదర్శి, జాతీయ కబడ్డీ ప్లేయర్ తోట సురేశ్ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చాడు.
బీహార్ రాష్ట్రంలో జరుగనున్న జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ టోర్నీలో పాల్గొ నే తెలంగాణ బాలుర జట్టుకు మ హబూబ్నగర్ జిల్లాకు చెందిన పాండూనాయక్, నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని నేరేడుగం గ్రామాని�
గజ్వేల్ పట్టణంలో నాలుగు రోజులుగా సాగుతున్న 49వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ క్రీడాపోటీలు ఆదివారం ముగిసాయి. ఈ పోటీల్లో 33 జిల్లా ల నుంచి బాలుర, బాలికల జట్లు పాల్గొన్నాయి.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ వేదికగా 49వ రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యద�
హకీంపేటలోని ట్రాన్స్పోర్ట్ అకాడమీలో అఖిల భారత ప్రజా రవాణా సంస్థ కబడ్డీ టోర్నీ గురువారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే టోర్నీని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరు�
ఆల్ఇండియా పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ కబడ్డీ టోర్నమెంట్-2023 గురువారం నుంచి ప్రారంభం కానున్నది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ‘అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస
సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని, నియోజకవర్గానికో స్టేడియం, గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.