ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా ప్రభుత్వ పరంగా గుర్తించాలని టీజేఎఫ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ కోరారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీ చైర్మన్ కే కే�
నాడు మూడున్నర కోట్ల మంది ప్రజలు ఏదో రకంగా ఉద్యమంలో పాల్గొన్నవారే అని, అందరికీ జాగలు, పింఛన్లు ప్రభుత్వం ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని త
‘మీరు ఉద్యమాలు చేసిండ్లు.. మీకు న్యాయం చేయాలె.. అందరికీ ఇండ్లు ఇవ్వాలె.. అందరికీ పదవులు ఇవ్వాలె.. ఎక్కడి నుంచి వస్తయి.. మీరొక్కరే ఉద్యమాలు చేశారా’ అని తనను కలిసిన విద్యార్థి, యువజన నాయకులతో రాష్ట్ర ప్రభుత్వ స
K keshava Rao | ఉద్యమకారులను గుర్తించడానికి ఉద్యమంతో సంబంధం ఉన్న పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.. వారు ఏం కోరుకుంటున్నారు.. అభిప్రాయాలు ఏంటి..? అనే దానిపై సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు ఉద్యమకారుల గుర్�
Inter Results | ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా లేని కొత్త సంప్రదాయాన్ని తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆదివారం ఇంటర్ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే ర�
తెలంగాణకు చెందినవారికి దక్కాల్సిన రాజ్యసభ సభ్యత్వాన్ని ఉత్తరాదికి చెందిన తమ పార్టీ నేతకు కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సీనియర్ నేత కే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాని�
ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రాజకీయ పునరావాస కేంద్రంగా అభివర్ణించిన రేవంత్రెడ్డి ఇప్పుడు సగటున నెలకు ఒకరిని సలహాదారుగా నియమిస్తున్నారు.
K Keshava Rao | ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కే కేశవరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడిగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమా
‘నా గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడం లేదు. జగన్.. జగన్.. అని కొట్టుకుంటున్నది’ అని ఏపీ శాసనసభలో గర్వంగా ప్రకటించిన వైఎస్ఆర్సీపీ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి కొద్ది రోజులకే టీడీపీలో చేరిపోయారు. అంతట�
Rasamayi Balakishan | మాదిగల ద్రోహుల పార్టీ కాంగ్రెస్ అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా మాదిగలకు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్�
రాజకీయాలలో విలువలు నానాటికీ మృగ్యమవుతూ అధికారం కోసం, డబ్బు కోసం ఎవరు ఎటైనా మారటం మరింత పెచ్చరిల్లుతున్న ఈ రోజుల్లో కనీసం కేశవరావు వంటి ప్రతిష్ట, విలువలు గల మేధావులు అయినా తమ పార్టీ మార్పిడికి తగిన కారణా�
చెడ్డీగ్యాంగ్ తరహాలో రాష్ట్రంలో వలసల గ్యాంగ్ ఒకటి తయారైందని, అధికారం ఎక్కడుంటే వారు అక్కడి వెళ్తుంటారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. వయసులో పెద్దవారైన కేశవరావు, కడియం శ్రీహరి విలు
తమ స్వార్థ రాజకీయాల కోసం ఎమ్మెల్యే కడియం శ్రీ హరి, రాజ్యసభ సభ్యు డు కే కేశవరావు రంగు లు మార్చుతున్నారని చొప్పదండి మాజీ ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా వారి త�