తెలంగాణకు చెందినవారికి దక్కాల్సిన రాజ్యసభ సభ్యత్వాన్ని ఉత్తరాదికి చెందిన తమ పార్టీ నేతకు కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సీనియర్ నేత కే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాని�
ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రాజకీయ పునరావాస కేంద్రంగా అభివర్ణించిన రేవంత్రెడ్డి ఇప్పుడు సగటున నెలకు ఒకరిని సలహాదారుగా నియమిస్తున్నారు.
K Keshava Rao | ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కే కేశవరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడిగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమా
‘నా గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడం లేదు. జగన్.. జగన్.. అని కొట్టుకుంటున్నది’ అని ఏపీ శాసనసభలో గర్వంగా ప్రకటించిన వైఎస్ఆర్సీపీ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి కొద్ది రోజులకే టీడీపీలో చేరిపోయారు. అంతట�
Rasamayi Balakishan | మాదిగల ద్రోహుల పార్టీ కాంగ్రెస్ అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా మాదిగలకు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్�
రాజకీయాలలో విలువలు నానాటికీ మృగ్యమవుతూ అధికారం కోసం, డబ్బు కోసం ఎవరు ఎటైనా మారటం మరింత పెచ్చరిల్లుతున్న ఈ రోజుల్లో కనీసం కేశవరావు వంటి ప్రతిష్ట, విలువలు గల మేధావులు అయినా తమ పార్టీ మార్పిడికి తగిన కారణా�
చెడ్డీగ్యాంగ్ తరహాలో రాష్ట్రంలో వలసల గ్యాంగ్ ఒకటి తయారైందని, అధికారం ఎక్కడుంటే వారు అక్కడి వెళ్తుంటారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. వయసులో పెద్దవారైన కేశవరావు, కడియం శ్రీహరి విలు
తమ స్వార్థ రాజకీయాల కోసం ఎమ్మెల్యే కడియం శ్రీ హరి, రాజ్యసభ సభ్యు డు కే కేశవరావు రంగు లు మార్చుతున్నారని చొప్పదండి మాజీ ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా వారి త�
తమ స్వార్థ రాజకీయాల కోసం కడియం శ్రీహరి, కే కేశవరావు రంగులు మార్చుతున్నారని బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ అన్నారు. దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలిచి చూపించాలని డిమాండ్ చేశారు. శని�
Errolla Srinivas | బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న వారిపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. చెడ్డీ గ్యాంగ్ మాదిరి ఇది వలసల గ్యాంగ్ అని విమర్శించా�
బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, అందుకే దానికంత ఆదరణ ఉన్నదని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అన్నారు. కేసీఆర్ది దీవించబడిన కుటుంబమని, అందరినీ ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది కేసీఆరేనని స్పష్టం చేశారు.