BRS MPs on Adani row: అదానీ షేర్ల వ్యవహారంపై జేపీసీ లేదా సుప్రీంకోర్టుతో విచారణ జరపాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
రిజర్వేషన్ల పెంపు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్నదే నిజమైంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లపై మరోసారి చర్చ సాగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాలిటీలు,
స్వతంత్ర భారత వజ్రోత్సవాల పేరిట 15 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల నిర్వహణకు ఎంపీ కే కేశవరావు నేతృత్వంలో సోమవారం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఆగస్టు 8 నుంచి 22 వరకు రాష్ట్ర వ్యాప్త�
రాష్ర్టాల హక్కులను కాలరాయొద్దు ప్రైవేట్ మెడికల్ బిల్లు-రైట్ టు హెల్త్ బిల్లు-2021పై చర్చలో కేకే హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల హక్కులను కాలరాయవద్దని, ప్రజల ఆరోగ్యం పరాచికాలు ఆడొద్దని టీఆ�
సమాఖ్య స్ఫూర్తిని పాతరేస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడుతామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీలో పీవీ విజ్ఞాన కేంద్రానికి నిధులిస్తాం అంతర్జాతీయ సదస్సులో టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేకే నయీంనగర్, మార్చి 20: కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయనున్న పీవీ విజ్ఞాన కేంద్రానికి ని�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి కొత్త రాజ్యాంగం అవ�
Union Budget 2022 | కేంద్ర బడ్జెట్పై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్పై ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ కు రూపం, స్వర�
రైతులు గోస పడుతుంటే కాంగ్రెస్, బీజేపీ మాట్లాడవేం? యాసంగిలో నాట్లు వేసేదెప్పుడు? వేయాలో వద్దో మీరు చెప్పేదెన్నడు? బీజేపీ నేతల పని విషం చిమ్మడమే టీఆర్ఎస్ ఎంపీల పోరాటానికి వారు మద్దతు ఎందుకు ఇవ్వలేదు? మే�
TRS Plenary | కేసీఆర్ లాంటి నేత తెలంగాణకు దొరకడం రాష్ట్ర ప్రజల అదృష్టమని టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. ఉద్యమం చేసిన నేతలు పాలనా పగ్గాలు చేపట్టడం అరుదు, ఎందరికో దక్కని ఈ ఘనత కేసీఆర్కే దక్కిందన�
సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీ సభ్యుడిగా సంతోష్ వేర్వేరు కమిటీల్లో పలువురు రాష్ట్ర ఎంపీలకు చోటు హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి పలువురు రాజ్యసభ, లోక్సభ సభ్యులు వివిధ పార్లమెంటరీ