Lok Sabha polls : మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ను విదిశ నుంచి రానున్న లోక్సభ ఎన్నికల బరిలో దించేందుకు బీజేపీ కసరత్తు సాగిస్తోంది.
విమాన ఇంధనాలపై విధిస్తున్న సుంకాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలితప్రాంతాలకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా సూచించారు. కరోనా వైరస్తో కుదేలైన దేశీయ విమానయాన రంగం తిరిగ�
విమాన ప్రయాణికుల పరంగా ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో ఉన్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) అన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక విమానాలను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు.
Air India Airbus A350: ఎయిర్ ఇండియా సంస్థ తన దళంలోకి ఎయిర్బస్ ఏ350ని చేర్చింది. కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ఇవాళ హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా ఈవెంట్లో ఆ విమానాన్ని ఆవిష్కరించారు. ఆకాశా ఎయిర్ సంస్�
జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) పొట్టివాడైనా అహంకారి అని, పార్టీకి ఆయన ద్రోహం చేశాడని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత సింధియా దీటుగా బదులిచ్చారు.
కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాన్ని బయటపెట్టారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని నమ�
కక్ష సాధింపు రాజకీయాలను తాను విశ్వసించనని కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) స్పష్టం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ల పట్ల తనకు ఎలాంటి ద్
కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో బీజేపీ (BJP) చేస్తున్న బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొందరు నా�
క్రికెట్ గ్రౌండ్ను ప్రారంభించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి బీజేపీ నేత తల పగలగొట్టారు. సింధియా బంతిని దంచికొట్టగా క్యాచ్ పట్టేందుకు యత్నించిన నేత ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
Delhi Airport | ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సోమవారం ఉదయం పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సందర్శించారు. అక్కడ తాజాగా నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల సమస
Akasa Air | దేశీయ విమానయాన రంగంలోకి మరో సంస్థ అడుగుపెట్టింది. ప్రముఖ స్టాక్ ట్రేడర్ రాకేష్ ఝున్జున్వాకు చెందిన ఆకాశ ఎయిర్ (Akasa Air) ముంబై-అహ్మదాబాద్ రూట్లో
హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. పాలనలో విఫలమైన BIMARU రాష్ట్రాల్లోని బీజేప�