సార్వత్రిక ఎన్నికల మూడో దశకు రంగం సిద్ధమైంది. మే 7న 92 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రచారపర్వం ముగిసింది. దేశ రాజకీయాల్లో కీలక నేతలుగా ముద్రపడ్డ వారికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి.
Jyotiraditya Scindia | దళిత మహిళ గురించి మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ జీతూ పట్వారీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే గౌరవం లేదని,
Jyotiraditya Scindia | కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్లోని గుణ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. గుణ నియోజక
Lok Sabha polls : మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ను విదిశ నుంచి రానున్న లోక్సభ ఎన్నికల బరిలో దించేందుకు బీజేపీ కసరత్తు సాగిస్తోంది.
విమాన ఇంధనాలపై విధిస్తున్న సుంకాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలితప్రాంతాలకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా సూచించారు. కరోనా వైరస్తో కుదేలైన దేశీయ విమానయాన రంగం తిరిగ�
విమాన ప్రయాణికుల పరంగా ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో ఉన్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) అన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక విమానాలను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు.
Air India Airbus A350: ఎయిర్ ఇండియా సంస్థ తన దళంలోకి ఎయిర్బస్ ఏ350ని చేర్చింది. కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ఇవాళ హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా ఈవెంట్లో ఆ విమానాన్ని ఆవిష్కరించారు. ఆకాశా ఎయిర్ సంస్�
జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) పొట్టివాడైనా అహంకారి అని, పార్టీకి ఆయన ద్రోహం చేశాడని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత సింధియా దీటుగా బదులిచ్చారు.
కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాన్ని బయటపెట్టారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని నమ�
కక్ష సాధింపు రాజకీయాలను తాను విశ్వసించనని కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) స్పష్టం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ల పట్ల తనకు ఎలాంటి ద్