కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో బీజేపీ (BJP) చేస్తున్న బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొందరు నా�
క్రికెట్ గ్రౌండ్ను ప్రారంభించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి బీజేపీ నేత తల పగలగొట్టారు. సింధియా బంతిని దంచికొట్టగా క్యాచ్ పట్టేందుకు యత్నించిన నేత ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
Delhi Airport | ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సోమవారం ఉదయం పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సందర్శించారు. అక్కడ తాజాగా నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల సమస
Akasa Air | దేశీయ విమానయాన రంగంలోకి మరో సంస్థ అడుగుపెట్టింది. ప్రముఖ స్టాక్ ట్రేడర్ రాకేష్ ఝున్జున్వాకు చెందిన ఆకాశ ఎయిర్ (Akasa Air) ముంబై-అహ్మదాబాద్ రూట్లో
హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. పాలనలో విఫలమైన BIMARU రాష్ట్రాల్లోని బీజేప�
న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విమానాల్లో భద్రతా సమస్యలపై మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏ�
Jyotiraditya Scindia | గత ఏడేండ్లలో విమానాశ్రయాల సంఖ్య భారీగా పెరిగిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా (Jyotiraditya Scindia) అన్నారు. ఏడేండ్లలో కొత్తగా 66 విమానాశ్రయాలను ఏర్పాటు చేశామన్నారు. దీంతో దేశంలో విమ�
న్యూఢిల్లీ : గత వారం రోజులుగా రోజుకు దాదాపు 3.82లక్షల మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా బుధవారం తెలిపారు. ఇది కొవిడ్-19 ప్రభావిత రంగానికి ఆశాకిర
Jyotiraditya Scindia: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో రొమేనియా మేయర్ వాగ్వాదానికి దిగారు. కల్లోలిత ఉక్రెయిన్ నుంచి పొరుగున ఉన్న రొమేనియాకు చేరుకుని, స్వదేశానికి రావడం కోసం ఎదురుచూస్తున్న
ఉక్రెయిన్ గగనతలం మూసేయడంతోనే భారతీయులను వెనక్కి రప్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. గగనతలం ఆంక్షలు ఎత్తేయడంతోనే ఉక్�
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం నడిచింది. లోక్సభలో సింధియానుద్దేశించి అధీర్ రంజన్ చౌదరి మహారాజా అంటూ సంబోధించారు. ఈ వ్యాఖ్యలకు జ్�
సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ ధన్కర్ మధ్య వార్ నడుస్తున్న తరుణంలో ఇప్పుడు మరో కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది. సీఎం మమతా వర్సెస్ కేంద్ర మంత్రి సింధియా.. ఇప్పుడు ఇది తాజా గొడవ. కేంద్ర పౌ