Air India | కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వాటాల ఉపసంహరణ ప్రక్రియ సరైన దిశలోనే సాగుతున్నదని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి ....
Jyotiraditya Scindia : 2024 నాటికి వంద కొత్త విమానాశ్రయాలు | 2024 నాటికి దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలు నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి ను
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఎదిగిన జ్యోతిరాదిత్య సింధియాపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. సింధియా అమ్ముడుపోయారంటూ యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్ర
న్యూఢిల్లీ: తండ్రి బాటలో తనయులు రాజకీయాల్లోకి రావడం సహజమే. కానీ అనూహ్య పరిణామాల మధ్య పార్టీలు మారి మూడు దశాబ్దాల తర్వాత తన తండ్రి చేపట్టిన పదవినే చేపట్టడం మాత్రం కచ్చితంగా విశేషమే. ఇప�
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భారీ మార్పులు, చేర్పులు చేసింది. ఇందులో భాగంగా ఏకంగా 43 మంత్రులు రాష్ట్ర�
కేబినెట్ విస్తరణపై మోదీ సంతకం?.. ఢిల్లీకి జ్యోతిరాధిత్య సింధియా! | కేంద్ర కేబినెట్ విస్తరణపై గత కొద్ది రోజులుగా ఊహాగానాలున్నాయి. మంగళవారం ఢిల్లీలో జరిగిన కీలక పరిణామాలు వీటికి బలాన్నిస్తున్నాయి. పలువు�
జైపూర్ : కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తనతో ఫోన్ లో మాట్లాడుతూ కాషాయ పార్టీలో చేరేందుకు అంగీకరించారని బీజేపీ నేత రీటా బహుగుణ జోషీ పేర్కొనడాన్ని ఆయన తోసిపుచ్చారు. రీటా బహుగుణ జోషీ సచిన్ తో మాట్లాడాన�
భోపాల్: మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఒక పోలీస్కు ప్రథమ చికిత్స చేశారు. భోపాల్లో శనివారం ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని ఒక వాహనం నుంచి పోలీస్ సిబ్బంది ఒకరు కిందపడ్డా
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నుంచి కాషాయ పార్టీలో చేరిన రాజ్యసభ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపలో ప్రాధాన్యత లేదని, ఆయన బ్యాక్ బెంచ్ నేతగా మిగిలిపోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై సిం�