Hyderabad | సైదాబాద్ జైల్ గార్డెన్లోని జువైనల్ హోం నుంచి ఐదుగురు బాలురు పరార్ అయ్యారు. ఈ ఘటన ఈ నెల 21వ తేదీన రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
Children Escape From Juvenile Home | నేరాలకు పాల్పడిన 21 మంది పిల్లలు జువెనైల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. గేట్లు పగులగొట్టి బయటకు పరుగులుతీశారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. గుంపులుగా రహదారిపైకి చేరుకుని పారి�
కుత్బుల్లాపూర్ పరిధిలోని బౌరంపేటలో ఉన్న ప్రభుత్వ బాలుర ప్రత్యేక సదనం(జువైనల్ హోం) నుంచి 8 మంది బాల నేరస్తులు తప్పించుకున్నారు. సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను
Juvenile Home | అది బాల నేరస్తులు ఉండే జువెనైల్ హోమ్. అక్కడికి వచ్చే పిల్లలకు రక్షణ కల్పించడంతోపాటు, వాళ్లకు సంస్కారం నేర్పడం ఆ జువెనైల్ హోమ్ సూపరింటెండెంట్ బాధ్యత. కానీ ఆమె తీరు అందుకు భిన్నంగా ఉంది. పిల్లలప�
తెలంగాణ జువైనల్ హోంలలో అమలుచేస్తున్న సంస్కరణలు, వసతులు, నిర్వహణ పద్ధతులు దేశంలో మరెక్కడా లేవని బీహార్ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ సీహెచ్ ప్రశాంత్కుమార్, యునిసెఫ్ బీహార్ రాష్ట్ర సీనియర్ కన్సల
తెలిసీ తెలియక చేసిన తప్పులకు జువైనల్ హోమ్లో ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సత్ప్రవర్తన కలిగిన వారికి జువైనల్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో
భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఖండ్వా జువైనల్ హోం నుంచి ఏడుగురు ఖైదీలు ఆదివారం తప్పించుకున్నారు. ఈ హోంలో మొత్తం 8 మంది అండర్ ట్రయల్స్ ఖైదీలు ఉండగా, ఏడుగురు తప్పించుకున్నారని సిటీ సూపరింటెండెంట్ ప
అడ్డగుట్ట : ఇద్దరు మైనర్ బాలుర మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసిన సంఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ ఎల్లప్ప కథనం ప్రకారం… అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఇబ్రహీం (16), షేక
బంజారాహిల్స్ : రెస్టారెంట్లోని లేడీస్ బాత్రూమ్లో సెల్ఫోన్ పెట్టి రికార్డింగ్ చేసిన వ్యవహారంలో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్కు తరలించారు. జూబ్లీహిల్స్�
బంజారాహిల్స్ : సినిమాల ప్రభావంతో ఓ బాలుడు ఎనిమిదేళ్ల బాలికను ముద్దుపెట్టుకోవడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇటీవల తాను చూసిన కొన్ని సినిమాల్లో చూసిన సన్నివేశాలను చూసి బాలికను ముద్దుపెట్టుకోవడంతో కే�
22 మంది పిల్లలకు కరోనా | కరోనా మహమ్మారి పిల్లల్లోనూ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బులెంద్షహర్లోని జ్యువెనైల్ హోంలో శిక్ష అనుభవిస్తున్న 22 మంది బాల నేరస్తులు కరోనా బారినపడ్డారు.