హైదరాబాద్ : జువెనైల్ హోం(juvenile home) నుంచి పిల్లలు తప్పించుకున్న సంఘటన స్థానికంగా కలకం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. సూరారం పరిధి కైలాస్నగర్లోని జువెనైల్ హోం నుంచి 8 మంది పిల్లలు(Childrens Escaped) తప్పించుకున్నారు. గుర్తించన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూరారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధరంగా విచారణ వేగవంతం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.