సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా చార్టెడ్ విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఎనిమిది నిమిషాల కార్యక్రమానికి వెళ్లిరావడం కోసం రూ.80 లక్ష�
సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.
53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో, తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతల�
Justice SuryaKant | భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (Chief justice of India) గా రేపు జస్టిస్ సూర్యకాంత్ (Justice SuryaKant) ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన చీఫ్ జస్టిస్గా బాధ్యతల్లో కొనసాగనున్నారు.
రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడానికి సంబంధించి రాష్ట్రపతి సంధించిన 14 ప్రశ్నలపై సుప్రీంకోర్టు గురువారం తన అభిప్రాయాన్ని వెలువరించనున్నది
Justice Suryakant | దేశానికి కాబోయే ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) పేరు మీద, ఆయన సతీమణి పేరు మీద భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నాయనే విషయం ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో హాట్ టాపిక్గా మారింది.
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ స్థానంలో నవంబర్ 24న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2027, ఫి
పదవీ విరమణ చేయబోతున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తన వారసుని పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. తన తర్వాత సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్
53వ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వచ్చే నెల 23న పదవీ విరమణ చేయనుండటంతో ఆయన తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయమ�
రోహింగ్యాలకు సంబంధించి విచారణలో సుప్రీం కోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్లో రోహింగ్యాలు శరణార్థులా? అక్రమ చొరబాటుదారులా? అన్నది ముందు తేలాల్సి ఉందని అభిప్రాయపడింది.
జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) కార్యనిర్వాహక చైర్మన్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూ ర్యకాంత్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈనెల 9న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ను విడుదల చ
రాత్రికి రాత్రే డీలిమిటేషన్ చేపట్టలేమని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. 2026 జనాభా గణన తర్వాతే ఏపీ, తెలంగాణలో సీట్ల సంఖ్య పెంపునకు సంబధించిన ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది. కేంద్ర ప్ర�