సమాఖ్య వ్యవస్థలో ప్రతి విభాగానికి గుర్తింపు, పరిధి ఉండేలా చూసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. రూ.20 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారి అంకిత్ తివారిపై తమి�
కేంద్రం అమల్లోకి తెచ్చిన మూడు కొత్త న్యాయ చట్టాలపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడి�
రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రభుత్వాలకు మధ్య విశ్వాసం లోపించినట్టు కనిపిస్తున్నదని అభిప్రాయపడింది. రైతుల సమస్యల పరిష్కా�
కేంద్ర దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక సూచనలు చేశారు. గత కొన్నేండ్లుగా సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలు అనేక రకాల కేసుల్లో భాగమవుతుండటాన్ని ప్రస్తా�
కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) ప్రకటించిన అవార్డును పాక్షికంగానైనా అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడిం