ఇటీవల జరిగిన ఉప రాష్ట్రపతి ఎ న్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ఓట్ చోరీకి పాల్పడ్డారని, బీజేపీకి ఓట్లు వేయించారని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.
భారత 15వ ఉప రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికలో ఆయనకు 452 ఓట్లు రాగా, విపక్షానికి చెందిన ఆయన ప్రత్యర్థి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు లభించాయి. 152 ఓట�
CP Radhakrishnan | భారత 17వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణ ఎన్నికయ్యారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి.. కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్కు 452 ఓట్లు
రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. తాను అన్ని పక్షాల అభ్యర్థిని అని ఇండియా కూటమి ద్వారా బరిలోకి దిగిన జస్టిస్ సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు.
బీజేపీ పాలనలో దశాబ్దానికి పైగా కార్యనిర్వాహక అతిక్రమణ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ సంఘటన న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడటం, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైన సమతుల్యతలను నిలబెట్టాల్�
విపక్షాల తరఫున ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న జస్టిస్ బీ సుదర్శన్రెడ్డి కారణంగా దేశంలో నక్సలిజం బలపడిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆరోపించారు. సల్వాజుడుం కేసులో జస్టిస్ సుదర్శన్రెడ్
Vice president | ఇండియా కూటమి (INDI block) తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి (B Sudarshan Reddy) ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే, విశ్లేషణ దేశ దిశను మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అన్నారు. ఈ సర్వే సమాచారం ఆధారంగా స్వతంత్ర మేధావుల కమిటీ చేసిన అధ్యయనం చారిత్రాత్మకమైనదని చెప్పారు.
కులగణన సర్వే డాటా కాదని, మెగా హెల్త్ చెకప్ అని సీఎం రేవంత్రెడ్డి అభివర్ణించారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మాట ప్రకారం కులగణనను విజయవంతం గా నిర్వహించామని చెప్పారు.
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సంపూర్ణంగా అధ్యయనం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జస్టిస్ సుదర్శన్రెడ్డి నేతృత్వంలోని స్వతంత్ర మేధావుల కమిటీకి శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు.
ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేపై అధ్యయానికి సామాజికవేత్తలతో కమిటీని ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ కులగణన సర్వేలో భాగంగా పలు అంశాల �