ప్రతిష్ఠాత్మక అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్కు అరుదైన గౌరవం దక్కనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకొన్న ప్రముఖుల జాబితాలో ఆయన పేరు చేరనున్నది.
ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం సింగపూర్
ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ (ఎస్ఐఎంసీ) ప్యానెల్ సభ్యుడిగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి నిలయమైన తిరుమల (Tirumala) పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ భక్తుడిపై ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Raman
ఉపాధ్యాయులు విద్యార్థులకు తరగతి గదిలోనే తెలుగు పద్యాలను నేర్పించి తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
ప్రస్తుత కాలంలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యం క్రమంగా పెరుగుతున్నదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) అన్నారు. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం (Mediation) కీలక పాత్ర పోషిస్తోందని �
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ 16 నెలల కాలంలో తీసుకొచ్చిన సంస్కరణలు అనితర సాధ్యమని తమిళనాడు రాష్ట్ర పూర్వ గవర్నర్ పీఎస్ రాంమోహన్రావు కొనియాడారు. అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంత
నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి కరీంనగర్లో టీఆర్ఎస్ మైనార్టీ నేతల నిరసన కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 22: బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడం హేయమని, గుజరాత్ ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్న
హైకోర్టు అతిథి గృహాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నిర్మాణ పనులకు శంకుస్థాపన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అతిథి గ
దేశంలో మెజారిటీ ప్రజలకు అందని ద్రాక్షే న్యాయం అందితేనే దాస్య విమోచనం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, జూలై 30: దేశంలో ఇప్పటికీ న్యాయస్థానాలు అతికొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉన్�
Justice NV Ramana | భాషను, సంస్కృతిని, కన్నతల్లిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) అన్నారు. మన భాష, సంస్కృతిని కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఒక పెద్దబాలశిక్ష పుస్తకం ఉండాలని
Tirumala | తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారం తెరుచుకున్నది.