అభివృద్ధితోపాటు భాషా, సంస్కృతులను రక్షించుకోవాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ఈ విషయంలో తమిళనాడు తరహాలో మన పాలకులూ భాషాభివృద్ధికి కృషి చేయాలని కోరార�
మధ్యవర్తిత్వ విధానాన్ని ప్రజలకు చేరువ చేయాలని, న్యాయ పరంగా ఇదొక పాశుపతాస్త్రం లాంటిదనే అంశంపై విసృ్తత స్థాయిలో జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలని సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వ
బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం-1988లో చేసిన సవరణలు రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంటూ 2022లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం ఉపసంహరించుకుంది. 2016లో ప్రభుత్వం ఈ చట్టానికి సవరణలు చేసింది. ఇందులో చేర్చిన �
Justice NV Ramana | ఈనాడు, ఉషాకిరణ్ సంస్థల అధిపతి రామోజీరావు (Ramoji Rao) అస్తమయం పట్ల భారత ప్రధాన మాజీ న్యాయమూర్తి , జస్టిస్ ఎన్వీ రమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Justice NV Ramana | ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని కావాలని కోరుతూ భూములిచ్చిన రైతులు కోర్టుల చుట్టూ్ నేరస్థులు గా తిరిగే పరిస్థితి రావడం విచారకరమని సుప్రీంకోర్టు విశ్రాంత సీజే, జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
అక్షయపాత్ర ఫౌండేషన్ మంచి లక్ష్యంతో సమాజానికి అందిస్తున్న సేవలు అమోఘమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. అందరి ఆకలి తీరుస్తూ అండగా నిలుస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్�
మనదేశంలో పౌష్టికాహార లోపాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అక్షయపాత్ర ఫౌండేషన్ ఒక మంచి లక్ష్యంతో సమాజానికి అందిస్తున్న సేవలు అమోఘమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు.
ప్రతిష్ఠాత్మక అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్కు అరుదైన గౌరవం దక్కనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకొన్న ప్రముఖుల జాబితాలో ఆయన పేరు చేరనున్నది.
ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం సింగపూర్
ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ (ఎస్ఐఎంసీ) ప్యానెల్ సభ్యుడిగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి నిలయమైన తిరుమల (Tirumala) పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ భక్తుడిపై ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Raman