హైదరాబాద్ బాగ్ అంబర్పేటలోని వివాదస్పద బతుకమ్మకుంట భూమి విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ భూమికి సంబంధించిన హకుల వ్యవహారాన్ని సివిల్ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది
శంషాబాద్ మండలంలోని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయాలనే ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టంచేసింది. శంషాబాద్ మండలంలోని 51 పంచాయతీలను శంషాబాద్ మున్సిపాలిటీలో విలీనం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పర్యవేక్షణ బాధ్యత తమదేనని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. హెచ్ఎండీఏ పరిధిలో చెరువులకు హద్దుల నిర్ధారణపై బుధవారం జరిగిన విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హకును కల్పించకుండా ఎందుకు నిరాకరిస్తున్నారో వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎన్నికల సంఘానికి హైకోర�
జీవోలు, ఆర్డినెన్స్లు తెలుగులో ఎందుకు ఇవ్వడం లేదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జీవోలు, ఆర్డినెన్స్లను తెలుగులో జారీ చేయకపోవడం అధికార భాషల చట్టం-1956తో పాటు పలు జీ�
పార్టీ ఫిరాయింపులకు పా ల్పడిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ హైకోర్టులో మరోసారి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలో క్ అరాధే, జస్టిస�
నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణ వ్యవహారంపై ఆ పార్టీ నేత రెండుసార్లు పిటిషన్లు దాఖలు చేయడంతో ఆగ్రహానికి గురైన సింగిల్ జడ్జి గతంలో విధించిన రూ.లక్ష జరిమానాను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం �
ప్రైవేటు వ్యక్తులతో తలెత్తిన ఓ భూవివాదంలో సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం తీరుబడిగా అప్పీల్ దాఖలు చేయడమే కాకుండా చట్టసభల ఎన్నికల వల్ల కౌంటర్ దాఖలులో జాప్యం జరిగిందని సాకులు చె
నిబంధనల ప్రకారం తెలంగాణలో వరుసగా నాలుగేండ్ల్లు నివాసం ఉండి, అర్హత పరీక్ష నీట్ రాసినట్లయితే మెడికల్ అడ్మిషన్లలలో స్థానిక కోటా కింద పరిగణించాలని కాళోజీ యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది. 2019 నుంచి తెల�
రాష్ట్ర కోటా కింద డెహ్రాడూన్ సైనిక్ సూలులో 8 నుంచి 10వ తరగతి వరకు చదువుకొని, తిరిగి ఇంటర్మీడియట్ తెలంగాణలోనే పూర్తి చేసిన అభ్యర్థిని స్థానికుడు కాదని ఎలా అంటారని కాళోజీ యూనివర్సిటీని హైకోర్టు ప్రశ్ని�
మురికివాడల్లో పోలీసులు వివిధ రకాల పేర్లతో చట్టవిరుద్ధంగా సోదాలు నిర్వహిస్తున్నారని, వాటిని నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మిషన్ ఛబుత్రా, ఆపరేషన్