సర్వే చేయకుండా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. ట్యాంక్బండ్ పకనే ఉన్న సచివాలయం, బుద్ధభవన్, నెక్లెస్రోడ్, ప్రసాద్ ఐమాక్స్ మొదలైన వాటికి ఎ
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్ గ్రామంలో మున్సిపల్ ఘన వ్యర్థాల డంపింగ్ సెంటర్ ఏర్పాటు పనులను ఆపాలని హైకోర్టు ఆదేశించింది. సర్వే పూర్తయ్యే వరకు ఆ పనులను చేపట్టవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
చెరువులు, కుంటలు వంటి జలవనరుల పరిధిలో భవన నిర్మాణాలకు ముందుగా అనుమతులిచ్చి.. ఇప్పుడు అవి అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తే ఎలాగని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలోని పట్టా భూముల్లో చట్టప్రకారం నిర్మించిన ఇండ్లను హైడ్రా అక్రమంగా కూల్చివేస్తే బాధితులు సంబంధిత అధికారుల నుంచి నష్టపరిహారాన్ని కోరవచ్చని హైకోర్టు స్పష�
హైదరాబాద్ బంజారాహిల్స్లో సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంజినీరింగ్, ఇతర కాలేజీల అనుమతులను రద్దు చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ఆయా కాలేజీల అనుమతులను రద్దు చేస్తూ 2
హైదరాబాద్లోని జర్నలిస్టు కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్కు 4 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేర కు రాష్ట్ర సహకార శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర హోంమంత్రి అమిత్షా ఫేక్ వీడియోకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు తెలంగాణ హైకోర్టులో అత్