రాజ్యాంగంలో పేర్కొన్న అంతర్గత తనిఖీలు, సమతుల్యత, పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతాయుత పాలనను అందజేసేందుకు రాజ్యాంగం దోహదపడుతున్నదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ కోసం తనకు కేటాయించిన ‘మైకు’ గుర్తును సవరించాలంటూ అడ్వకేట్ నకా యాదీశ్వర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల పాఠశాలలు (భవిత కేంద్రాలు)లో పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు కూడా టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అర్హత ఉండాల్సిందేనని శుక్రవారం హైకోర్టు స్పష్టంచేసింది.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నవంబర్ 15న ప్రత్యేక లోక్అదాలత్ నిర్వహించనుంది. చిన్నపాటి కేసుల ప్రభావం కోర్టులో ఎకువగా ఉందని, చిన్నచిన్న క్రిమినల్ కేసుల భారం తగ్గించడానికి నిర్వహించే ప్రత్యేక లోక్అ�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ నిర్మాణశైలి అత్యద్భుతంగా ఉన్నదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్సింగ్ కితాబునిచ్చారు.
భువనగిరి జిల్లా కోర్టులకు అధునాతన కొత్త భవనాలు అందుబాటులోకి రానున్నాయి. కోర్టుల్లో అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ మేరకు భవనాల నిర్మాణాలు చేపట్టనున్నారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మదింపు చేశాక ఆ శాఖ జారీచేసే నోటీసులపై జీఎస్టీ అధికారులు హైకోర్టుకు స్వయంగా వివరించారు. తమ పోర్టల్ పనితీరును వివరించేందుకు జీఎస్టీ కమిషనర్లు స్వయంగా విచారణకు హాజరై గంటన్నరపాట