మాజీ సైనికులు, వారి కుటుంబాలకు ఉచితంగా న్యాయసేవలను అందించాలనే లక్ష్యంతో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ప్రవేశపెట్టిన ‘వీర్ పరివార్ సహాయత యోజన-2025’లో భాగంగా రాష్ట్రంలోని 8 జిల్లా సైనిక్ బోర్�
రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు న్యాయం అందించాల్సిన బా ధ్యత మనందరిపై ఉన్నదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ చెప్పారు. హైకోర్టు ఏడో సీజేగా శుక్రవా�
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిసింది.