జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఙ్ఞానజ్యోతులు నీట మునిగాయి.
జూరాలకు సోమవారం భారీగా వరద వస్తున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2,45,000 లక్ష క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 38 గేట్ల ద్వారా దిగువకు 2,47,380 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 24,383 క్యూసెక్కుల నీటిని విడుదల �
Niranjan Reddy | జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు ఎటువంటి యూరియా కొరత లేకుండా చూడాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కలెక్టర్ సంతోష్ను కోరారు.
కృష్ణా, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు వర ద కొనసాగుతున్నది. ఆదివారం జూరాలకు లక్ష క్యూసెక్కుల వరద రావడంతో 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల మొత్తం అవుట్ఫ్లో 1,17,846 క్యూ సెక్కులుగా �
జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్పై పవర్ గేట్లు తెరుచుకోకపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆదివారం ఉదయం 5 గంటలకే బయట నుంచి క్రేన్ తెప్పించి గేట్లు ఎత్తే సమయంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీం�
Jurala Project | జూరాల జలాశయం నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జూరాలకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా.. జూరాలకు వరద ఉధృతంగా వచ్చినా వాటిని నిల్వ చేసుకోలేని దుస్థితి నెలకొన్నది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీనత వెరసి రైతులకు శాపంగా మారింది. వర్షాకాలం ప్రారంభమ�
జూరాల ప్రాజెక్టు (Jurala Project) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మానవపాడు మండలం ఏ.బూడిదపాడుకు చెందిన మహేశ్ (23) తన స్నేహితుడితో కలిసి జూరాల ప్రాజెక్టు చూసేందుకు బైక్పై వెళ్లాడు.
జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి లక్షా 8 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండటంతో అధికారులు 23 గేట్లకు ఎత్తివేసి మొత్తం 1,20,358 క్యూసెక్కుల నీటిని
జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 1.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.22 లక్షల క�
జూరాలకు మరోసారి వరద పోటెత్తింది. గత కొన్ని రోజులుగా శాంతించిన కృష్ణమ్మ ఒకే సారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో జూరాల ప్రాజెక్టుకు మరోసారి జలకళ సంతరించుకుంది. ఎగువన వర్షాలు కురుస్తుండడంతో కృష్ణ మ్మ పరుగులు తీ
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఆదివారం జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 65,000 క్యూసెక్కులు ఉండగా, ఒక గేటు ఎత్తి దిగువకు 6,823 క్యూసెక్కులు విడుదల
జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శనివారం జూరాలకు 1.08 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు ద్వారా మొత్తం అవుట్ఫ్లో 1,04,186 క్యూస