ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. శనివారం సాయంత్రం వరకు ప్రాణహిత నుంచి 5.66 లక్షల క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సా
నడిగడ్డ తలాపున కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా వానకాలంలో జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టుతో పాటు ర్యాలంపాడ్, గుడ్డెందొడ్డి, జములమ్మ రిజర్వాయర్లు నిండుగా ఉన్నా వరి సాగుపై ప�
జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుంది. ఎగువన వర్షాలు కురువడంతోపాటు నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు తీస్తూ ప్ర�
జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుంది. ఎగువన వర్షాలు కురువడం తోపాటు నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో జూ రాల ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుంది. శుక్రవారం జూరాలకు వరద పరవళ్లు తొక్కుతుండడంతో ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి దిగువకు 95,592 క్యూసెక
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు జళ కళ సంతరించుకోగా జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపా�
ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తుండడంతో జూరాల ప్రాజెక్టు నీటితో జ లకళను సంతరించుకున్నది. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం నుం చి దిగువకు కృష్ణమ్మ పరుగులు పె డుతుండడంతో జూరాల డ్యాంకు ఇన్ఫ్లో 32,500 క్యూ�
పేరుకు రైతు ప్రభుత్వమని గొప్పులు చెప్పుకుంటున్న కాం గ్రెస్ ప్రభుత్వానికి రైతు సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మం�
ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. సాగు, తాగునీటి విషయంలో చేతులేత్తేయడంతో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. �
ఎగువన వర్షాలు కురువడం తో జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తూ వస్తుంది. నారాయణపూర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో ఈ ఉదయం ఆ నీరు జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏకైక ప్రాజెక్టు అయి�
తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నీరులేక వెలవెలబోతున్నాయి. జూలై నెల సగం పూర్తవుతున్నా ఇంకా వరుణుడు కరుణించడం లేదు. గతేడాది ముందుగానే వర్షాలు కురిసి జలకళ నెలకొన్�