జూరాలకు ఎగువ నుంచి స్వల్ప వరద కొనసాగుతున్నది. జూరాలకు ఎగువ నుంచి 23వేల క్యూసెక్కుల వరద వస్తుండగా ఎత్తిపోతల పథకాలు, కాల్వలు, విద్యుదుత్పత్తి ద్వారా 26,160 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల
నడిగడ్డలో రెండు వైపు లా రెండు నదులు ప్రవహిస్తున్నప్పటికీ సాగునీటికి తిప్పలు తప్పడం లేదు.. తెలంగాణ ప్రభుత్వం తెలివి తక్కువ తనం వల్ల ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఎత్తిపోయలేక పోతుంది.. ఆంధ్రా ప్రాంతం వారు తె�
ఎగువ నుంచి జూరాల వరద హోరు కొనసాగుతుండడంతో అధికారులు 11గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం ఎగువ నుంచి జూరాలకు 70వేల క్యూసెక్కుల వరద రాగా 11గేట్లు ఎత్తి దిగువకు 44,495 క్యూసెక్కుల నీటిని విడు
జూరాల ప్రాజెక్టుకు వరద మళ్లీ పెరిగింది. ఎగువ ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు వరద తరలిరావడంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టులోని 8 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 32,312 క్యూసెక్కులను విడుదల చేశారు.
శ్రీశైల జలాశయానికి వరదనీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతున్నది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల నుంచి మూడు రోజులుగా క్రమక్రమంగా నీటి విడుదల నిలిపివేయడంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం నిలకడగా ఉ�
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఆదివారం జూరాల ప్రాజెక్టు నుంచి కేవలం విద్యుదుత్పత్తి ద్వారా 44,279 క్యూసెక్కుల వరద నీరు విడుదల కాగా మొత్తం 1,01,384 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరినట్టు ప్రాజెక్టు అధ�
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా మారింది నడిగడ్డ రైతుల పరిస్థితి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలానికి ఒకవైపు కృష్ణానది, మరోవైపు తుంగభద్ర నది ఉన్నా రైతులకు మాత్రం సాగునీరు అందక తల్లడిలుతున్నారు. గత
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల నుంచి రెండురోజులుగా నీటి విడుదల తగ్గిస్తుండటంతో జలాశయంలో నీటిమట్టం నిలకడగా ఉంటుంది. ఇరురాష్ర్టాల జల �
గత పదేళ్లలో ఎప్పుడు చూడని సాగునీటి ఇబ్బందులు కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కనిపిస్తున్నాయని జూరాల ఎడమకాల్వ అయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదికి భారీగా వరద వస్తున్నా ప్రవాహం ఉన్నంత వరక�
జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం ప ట్టింది. మధ్యాహ్నం వరకు 29గేట్లు ఎత్తి దిగువకు 1,93,430 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సాయంత్రం వరద తగ్గుముఖం పట్టడంతో 21గేట్లు ఎత్తి దిగువకు 1,38,495 క్యూసెక్కుల నీటిని విడుదల చే�
జిల్లా రైతాంగాన్ని సాగునీటి కష్టాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎగువన భారీ వర్షాలు కురువడంతో జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అయినా వానకాలం సాగుకు నీటిని విడుదల చేయడంలో అధికారుల�