గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచిర్యాల పట్టణంలో రూ.4కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం ప్రధాన కూడళ్లలో నిర్మించిన జంక్షన్లను కూల్చివేస్తున్నారు. లక్ష్మి థియేటర్, టీటీడీ కల్యాణ మండపం చౌరస్తాల వద్ద నిర్మిం�
మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి లక్ష్మీటాకీసు చౌరస్తా వరకు కేసీఆర్ సర్కారులో రూ. నాలుగు కోట్లతో నిర్మించిన నాలుగు జంక్షన్లను కుదింపు పేరిట కూల్చివేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఆగ�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తానుంచి లక్ష్మీటాకీసు చౌరస్తా వరకు బీఆర్ఎస్ హయాంలో రూ. 4 కోట్లతో నిర్మించిన నాలుగు జంక్షన్లను కుదింపు పేరిట కూల్చివేయడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Ilambarithi | మియాపూర్, ఫిబ్రవరి 16 : కూడళ్ల అభివృద్ధి సుందరీ కరణ పనులను పకడ్బందీగా చేపట్టేందుకు ఆయా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి (Ilambarithi) పేర్కొన్నారు. త్వరలో పనులు ప్రారంభం కానున్న నేపథ్య�
హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధికి, పౌరులకు సత్వర సేవలకు సంబంధించి కీలకమైన సమన్వయ సమావేశాలకు జీహెచ్ఎంసీ మంగళం పాడింది. అంతర్గతంగానూ, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయ లేమితో జీహెచ్ఎంసీ వైఖరి నగర పౌరులను తీవ్ర �
ఫ్లె ఓవర్లు..ఆర్వోబీ..ఆర్యూబీలు, రహదారులు, నాలాల విస్తరణ..లింకు రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ సీసీపీ కె.శ్రీని�
మంచిర్యాల పట్టణంలోని ప్రధాన రహదారిపై నాలుగు చోట్ల చేపడుతున్న జంక్షన్ల సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పట్టణ ప్రగతి నిధులతో ఐబీ చౌరస్తా, టీటీడీ కల్యాణ మండపం, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీటాకీసు చ�
నగర రోడ్లపై ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ‘రోప్' (రిమూవల్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ ఎంక్రోచ్మెంట్స్)ను పకడ్బందీగా అమలు చేయడంలో నిఘా నేత్రలు నేను సైతం అంటున�
జంక్షన్లను అభివృద్ధి పరిచేందుకు జీహెచ్ఎంసీ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పాదచారుల భద్రతతో పాటు సులభంగా వెళ్లడం, వాహనాల వేగం తగ్గడం తదితర వాటికి ప్రాధాన్యతనిస్తూ
మేడ్చల్ మల్కాజిగిరి : రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి ఐడీపీఎల్ జంక్షన్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐ�
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లోని జంక్షన్లు ఆధునీకతను సంతరించుకుంటున్నాయి. ఒకప్పుడు నగరం అంటే నరకప్రాయంగా ఉండేది. ఎక్కడికి వెళ్లాలన్నా ట్రాఫిక్ రద్దీ.. పర్యాటక ప్రాంతాలు, జంక్షన్లు బోసిపోయి కనిప�
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 23 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఎన్హెచ్ – 44పై జంక్షన్ల అభివృద్ధితో పాటు ఫ్లై ఓవర్లు, ఆరు లేన్ల రోడ్డు నిర్మాణ పనులకు భారత జాతీయ రహదారుల సంస్థ ఆమోదం తెలిపింది. ఈ మ�