కాంతారావు హఠావో.. కాంగ్రెస్ బచావో అంటూ జుక్కల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎనిమిది మండలాలకు చెందిన నేతలు, కార్యకర్తలు హైదరాబాద్కు �
Mission Bhagiratha | కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు అరిగోస పడుతున్నారు. కరెంట్ లేక నీళ్లు రాక అష్టకష్టాలు పడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం(Water shortage) మైళ్ల దూరం ప్రయాణించి తెచ్చుకోవాల్సిన దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నిత్య�
మహారాష్ట్రలోని ముఖేడ్ వద్ద 35 ఏండ్ల క్రితం ప్రారంభించిన లెండి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం ఆయన మండలకేంద్రం నుంచి ప్రత్యేక బస్సులో
లంచగొండి అధికారులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హెచ్చరికలు జారీ చేశారు. కొందరు అధికారులు లంచం తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అలాంటి వా రు తక్షణమే పద్ధతి మార్చుకోవాలని, లేకప
జుక్కల్ నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో రూ.36లక్షలతో రైతు సేవా సహకార సంఘం ఆవరణలో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసే దాకా ఆ పార్టీని వదిలిపెట్టకుండా వెంటాడుతామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని, ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. మద్నూర్లో ఆదివా�
జుక్కల్ నియోజకవర్గ ప్రజలు, తన అభిమానులందరూ కారు గుర్తుకే ఓటేసి బీఆఎస్ను గెలిపిం చాలని మాజీ ఎమ్మెల్యే గంగారాం పిలుపు నిచ్చారు. మండ ల కేంలోని తన నివాసంలో ఆది వారం ర్పా టు చే సిన విలే క రుల సమావే శంలోయన మాటా
మండలంలోని చిల్లర్గి గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు, తిమ్మానగర్, పిట్లం గ్రామానికి చెందిన 10 మంది ఇతర పార్టీలకు చెందిన వారు జుక్కల్ బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్షిండే సమక్షంలో సోమవారం బీఆర్�
జుక్కల్ నియోజకవర్గంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో సంక్షే మం, అభివృద్ధి కోసం మన కేసీఆర్ ప్రభుత్వం రూ.5500 కోట్లు వెచ్చించిందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. జుక్కల్ చౌరస్తాలో సోమవారం నిర్వహ
సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వృథాగా పోతున్న నీటికి ‘చెక్' పెట్టింది. నాన్ కమాండ్ ఏరియాల్లో సైతం రెండు పంటలకూ పుష్కలంగా నీరందించేందుకు చర్యలు చేపట్టింది. కామారెడ్డి జిల్లా�