పెద్ద కొడ ప్ గల్, నవం బర్ 26 : జుక్కల్ నియోజకవర్గ ప్రజలు, తన అభిమానులందరూ కారు గుర్తుకే ఓటేసి బీఆఎస్ను గెలిపిం చాలని మాజీ ఎమ్మెల్యే గంగారాం పిలుపు నిచ్చారు. మండ ల కేంలోని తన నివాసంలో ఆది వారం ర్పా టు చే సిన విలే క రుల సమావే శంలోయన మాటాడ్లారు . 46 ఏండు ్లపారీల్టు మారకుండా కాంగ్రెస్ను నమ్ముకుంటేనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా నను మోసం చేసిం దని ఆవే దన వ్యక్తం శారు. దళిత రిజర్వేషన్ ఉన్న జుక్కల్ యోజకవరాన్గికి ఇన్నేండుగ్లా సేవ చేసిననను కా దని, మున్నూరు కాపో.. స్సీనో తెలియని వ్యక్తికి టికెట్ ఎలాచ్చారని ప్రశ్నించారు.
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసినా మళీఆయ నకే బోధన్ టికెట్ ఇచ్చా రని, దళి తు డ నైనా తనను దూరం పెట్టా రని మండి పడ్డారు. ఇరి గే షన్ శాఖ మంత్రిగా వేల కోట్ల అవి నీ తికి పాల్ప డినా పార్టీ పట్టించు కోలేదని, తనపై ఒక్క ఆరో పణ లేకున్నా టికెట్ ఇచ్చేం దుకు కాంగ్రెస్ అధి ష్టానం నిరా క రిం చిం దని అన్నారు. జుక్కల్ నియో జ క వ ర్గంలో గంగారాం పని అయి పో యిం దని ప్రచారం చేస్తు న్న వా రికి మన సత్తా ఏమిటో చూపిం చా లని అను చ రులు, అభి మా ను లను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ కాం తా రా వును ఓడిం చేం దుకు బీఆ ర్ ఎ స్కు ఓటేసి హన్మంత్ షిండేను భారీ మెజా రి టీతో గెలి పిం చా లని విజ్ఞప్తి చేశారు.