సంగారెడ్డి జిల్లా పాష మైలారంలో జరిగిన దుర్ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మంగళవారం భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఏవోను కలిసి వినతి
టీజీపీఎస్సీ గ్రూప్-1 అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని టీఎస్ఎంఎస్ఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అవకతవకలపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్�
Group-1 | టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్లో భారీ కుంభకోణం జరిగిందా? పోస్టుకు ఇంత చొప్పున అమ్ముకున్నారా? కొంత మంది ఎంపికచేసిన వారిని ఒకే గదిలో పెట్టి పరీక్ష రాయించారా? తమకు కావాల్సిన వారికి ఇష్టారీతిన మార్కులు �
Tirupati stampede | తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది. విచారణ అధికారి రిటైర్డ్ జడ్జి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఆదివారం తిరుపతిలో రెండోరోజు పర్యటించారు.
ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అనుమానాస్పద మృ తిపై ఉన్నతాధికారులు జ్యుడీషియల్ విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంపై అనేక అనుమానా లు కలుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల�
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కులంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్-రాజకీయవేత్త ముక్తార్ అన్సారీ మృతి కేసులో న్యాయ విచారణకు ఆదేశించారు. యూపీలోని బండాకు చెందిన చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అన్సారీ మృతి కేసులో దర�
కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ అంశాన్ని మంగళవారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశమున్నది. ఇదే విషయాన్ని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కూడా ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడించారు.
Bullet Injury | పంజాబ్ ఖరౌరీ సరిహద్దులో కాల్పుల్లో రైతు శుభకరణ్సింగ్ మృతికి సంబంధించిన ఘటనపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిష�
న్యూఢిల్లీ : లఖింపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప
రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశం | సైదాబాద్ సింగరేణి కాలనీ బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్ విచారణకు రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వరంగల్�