‘నా భీమ్ హృదయం బంగారం లాంటిది. కానీ ధిక్కారం ప్రకటిస్తే మాత్రం సర్వశక్తితో, ధీరోదాత్తుడిగా పోరాటానికి సిద్ధమవుతాడు’ అంటూ కొమురం భీమ్ పాత్ర గురించి ట్విట్టర్లో వ్యాఖ్యానించారు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన �
ఈ మాయదారి కరోనా వైరస్ వచ్చి ఇలా అయిపోయింది కానీ లేదంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగేవి. అయితే ప్రత్యక్ష వేడుకలు లేకపోయినా తన సినిమాలతో అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పడుతు�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఏదైన సర్ప్రైజ్ ఇస్తారా లేదా అనే అనుమానంలో అభిమానులు ఉండగా, వారం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే( మే 20) సందర్భంగా ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు జక్కన్న. కొద్ది సేపటి క్రితం మేకర్స్ ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశారు. రేపు ఉదయం 1
మే 20న జూనియర్ ఎన్టీఆర్ 38వ పడిలోకి అడుగు పెట్టనున్న విషయం తెలిసిందే. ఆయన బర్త్డేని పురస్కరించుకొని అభిమానులు భారీ హంగామా సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే కరోనా వేళ వీటన్నింట
రచయిత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ గత మూడేళ్లుగా ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్కు కరోనా అడ్డుపడుతుంది. వచ్చే ఏడాది ఆచార్య చిత్రా�
ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఎన్టీఆర్కు కూడా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. పాజిటివ్ వ�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు రోజుల క్రితం కరోనా బారిన పడ్డట్టు తన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. నేను బాగానే ఉన్నాను. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచనల మేర�
ఇటీవలి కాలంలో చిరంజీవి తర్వాత టాలీవుడ్ సినీ పరిశ్రమకు సపోర్ట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఉంటున్నారనే విషయం అర్ధమవుతుంది. సోషల్ మీడియా ద్వారా మంచి సినిమాలపై ప్రశంసలు కురిపించడం, కరోనా
టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలకు కరోనా వచ్చి పోయింది. రామ్ చరణ్, బన్నీ లాంటి హీరోలు కూడా కరోనాతో పోరాడి గెలిచారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఈ మహమ్మారి పలక�
ఫలక్నుమా దాస్ ఫేం విశ్వక్ సేన్ ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అనే సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అభిమానులతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా మంచి చెడులని మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. రీసెంట్గ�
బాహుబలి చిత్రం తర్వాత తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్క�