రచయిత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ గత మూడేళ్లుగా ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్కు కరోనా అడ్డుపడుతుంది. వచ్చే ఏడాది ఆచార్య చిత్రా�
ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఎన్టీఆర్కు కూడా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. పాజిటివ్ వ�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు రోజుల క్రితం కరోనా బారిన పడ్డట్టు తన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. నేను బాగానే ఉన్నాను. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచనల మేర�
ఇటీవలి కాలంలో చిరంజీవి తర్వాత టాలీవుడ్ సినీ పరిశ్రమకు సపోర్ట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఉంటున్నారనే విషయం అర్ధమవుతుంది. సోషల్ మీడియా ద్వారా మంచి సినిమాలపై ప్రశంసలు కురిపించడం, కరోనా
టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలకు కరోనా వచ్చి పోయింది. రామ్ చరణ్, బన్నీ లాంటి హీరోలు కూడా కరోనాతో పోరాడి గెలిచారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఈ మహమ్మారి పలక�
ఫలక్నుమా దాస్ ఫేం విశ్వక్ సేన్ ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అనే సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అభిమానులతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా మంచి చెడులని మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. రీసెంట్గ�
బాహుబలి చిత్రం తర్వాత తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్క�
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అధికారికంగా ముహూర్తం కూడా జరుపుకొని ఉండేది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఏదీ అనుకున్నట్లు జరగదు. అనుకోకుండా కొన్ని సినిమాలు ఆదిలోనే ఆగిపోతాయ�
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రూపొందించబోతున్నారు. జూన్ ద్వితీయార్థంలో షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడ�
ఉప్పెన సినిమాతో దేవిశ్రీకి మళ్లీ మంచిరోజులు వచ్చాయి. ఆసినిమా మ్యూజికల హిట్ గానూ నిలవడంతో మళ్లీ స్టార్ హీరోలంతా దేవి వెంట పడుతున్నారు. లేటెస్ట్ గా దేవిశ్రీ ని ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ అందివ్వబోత�