తారక్ | ట్రిపుల్ ఆర్తో బిజీ కావడంతో 2018లో వచ్చిన అరవింద సమేత తర్వాత ఈయన నుంచి ఏ సినిమా రాలేదు. ఈ గ్యాప్ను పూడ్చేందుకు వరుస సినిమాలు ఒప్పుకుంటున్న ఎన్టీఆర్.. మరో మూడేళ్ల వరకు ఖాళీగా ఉండకుండా చూసుకు�
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా | అరవింద సమేత తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా
సంచలన దర్శకుడు ఆర్జీవి నిత్యం వివాదాలతోనే హాట్ టాపిక్గా నిలుస్తుంటారు. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ పలు కామెంట్స్ చేస్తూ ఉంటారు.కొన్నిసార్లు వ్యంగాస్త్రాలు కూడా విస�
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా అభిమానులు, సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, చెర్రీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా �
ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. అందుకే వచ్చే సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈయన తర్వాతి సినిమా మాటల మాంత్రికుడు త్�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి పలు ప్రమోషనల్ వీడియోలు విడుదల కాగా, ఇవి ఎంతగానో ఆకట
ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 21 ఏళ్ల తరువాత చిత్రం సీక్వెల్ చిత్రం 1.1 పేరుతో రూపొందనుందంటూ దర్శకు�
‘మనం కుటుంబ సభ్యుల్లా భావించే వ్యక్తుల గురించి ఎక్కువగా మాట్లాడలేం. ఈ వేడుకలో నేను అలానే ఫీలవుతున్నా. గత ఇరవై ఏళ్లుగా కీరవాణి, జక్కన్న కుటుంబాలను దేవుడిచ్చిన కుటుంబాలుగా భావిస్తాను’ అన్నారు ఎన్టీఆర్. ఆ
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ సినీ తార రష్మిక మందాన.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సరసన కథానాయిక పాత్ర పోషించనున్నదని సమాచారం. దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలో సినిమా తెరకెక్కనున్నది. గతే�