మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా అభిమానులు, సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, చెర్రీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా �
ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. అందుకే వచ్చే సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈయన తర్వాతి సినిమా మాటల మాంత్రికుడు త్�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి పలు ప్రమోషనల్ వీడియోలు విడుదల కాగా, ఇవి ఎంతగానో ఆకట
ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 21 ఏళ్ల తరువాత చిత్రం సీక్వెల్ చిత్రం 1.1 పేరుతో రూపొందనుందంటూ దర్శకు�
‘మనం కుటుంబ సభ్యుల్లా భావించే వ్యక్తుల గురించి ఎక్కువగా మాట్లాడలేం. ఈ వేడుకలో నేను అలానే ఫీలవుతున్నా. గత ఇరవై ఏళ్లుగా కీరవాణి, జక్కన్న కుటుంబాలను దేవుడిచ్చిన కుటుంబాలుగా భావిస్తాను’ అన్నారు ఎన్టీఆర్. ఆ
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ సినీ తార రష్మిక మందాన.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సరసన కథానాయిక పాత్ర పోషించనున్నదని సమాచారం. దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలో సినిమా తెరకెక్కనున్నది. గతే�
జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమాలు చేయడానికి దర్శకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా కూడా రప్ఫాడించే అద్భుతమైన నటుడు ఆయన. అందుకే ఈయనతో సినిమా అంటే ఎగిరి గంతేస్తుంటారు మన దర
సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం అందరిలోనూ ఇవే అనుమానాలు వస్తున్నాయి. రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా త్రిబుల్ ఆర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూ�
‘ఎవరు మీలో కోటీశ్వరులు’కు వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ విజయం వల్ల కేవలం డబ్బును మాత్రమే కాకుండా అంతకుమించిన ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకోగలుగుతామని చెప్పారు అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్. ఏరంగంలోనైనా విజయం మర
ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై దర్శనం ఇవ్వబోతున్నాడు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ.. మళ్లీ బుల్లితెరపై తన విశ్వరూపం చూపించబోతున్నాడు. ఈయనకు బుల్లితెర కొత్తేం కాదు.. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ‘బ�