ఈ కాలం నాటి స్టార్ హీరోల మధ్య ఎంత స్నేహ బంధం నెలకొని ఉందో మనం చూస్తూనే ఉన్నాం. పలు సందర్భాలలో వీరు కలుస్తూ అభిమానులని తెగ సంతోషింపజేస్తుంటారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ �
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సక్సెస్ తర్వాత మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కూడా తప్పకుండా తెలుగు సినిమా ఖ్యాతిని మరో లెవెల్ తీసుకు వెళుతుందని చెప్పవచ్చు. జూనియర
ఎన్టీఆర్ హోస్ట్గా ప్రసారం అవుతున్న క్విజ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా సాగుతుంది. ఎన్టీఆర్కు తోడుగా మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు రంగం�
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం పారిస్ టూర్లో బిజీగా ఉన్నాడు. ప్రముఖ మీడియా హౌజ్తో చేసిన చిట్చాట్లో కొత్త ప్రాజెక్టుల గురించి చెప్పాడు తారక్.
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeswarulu). ఈ షోలో
త్వరలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూడా సందడి చేయబోతున్నాడు.
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ ( రౌద్రం రణం రుధిరం). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ద్వారా చరిత్రలో ఎన�
ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్తో బిజీగా ఉండే టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) ఇపుడు వెకేషన్ టూర్లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఎన్టీఆర్ సిటీ ఆఫ్ లవ్గా ప్రాచుర్యం పొందిన పారిస్ నగరం (Paris) లో దిగిన స్టిల్ ఇపుడ�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వర్క్కి కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఆర్ ఆర్ ఆర్ కోసం దాదాపు మూడేళ్లు చాలా కష్టపడ్డాడు. కఠినమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనడం జరిగింది. మూడేళ్లకు పైగా సాగిన ఆర్ ఆర్ ఆర్ షూటి�
Jr NTR | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అసెంబ్లీ ఘటన తనను కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని,
‘నా పాట చూడు..నా బాట చూడు..(Naatu Naatu Song)‘ అంటూ ఆర్ఆర్ఆర్ నుంచి మేకర్స్ ఇటీవలే విడుదల చేసిన పాట ఇపుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. వ్యూస్ పంట పండిస్తోంది.
టిక్కెట్ ధరల పెంపు విషయంలో గత కొన్ని నెలలుగా తెలుగు సినీ పరిశ్రమ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సి�