నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద విజయం సాధించింది. కరోనా సెకండ్ వేవ్ తరువాత అఖండ తో థియేటర్లు పూర్వ వైభవాన్ని సంతరించ
అందరికి అర్ధమయ్యే పదాలతో తెలుగు సినీ ప్రియులని ఎంతగానో అలరించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమయం అయ్యారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. మరి కొద్ది క్షణాలలో సిరివెన్నెల అంత్యక�
ఆర్ఆర్ఆర్ అభిమానులకి బిగ్ షాక్. గత కొద్ది రోజులుగా పోస్టర్స్, పాటలతో సందడి చేస్తూ వస్తున్న చిత్ర బృందం డిసెంబర్ 3న ట్రైలర్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. కాని ట్రైలర్ వాయిదా పడ�
జనవరి 7న విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి వరుస సర్ప్రైజ్లు ఇస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముంద
ఈ కాలం నాటి స్టార్ హీరోల మధ్య ఎంత స్నేహ బంధం నెలకొని ఉందో మనం చూస్తూనే ఉన్నాం. పలు సందర్భాలలో వీరు కలుస్తూ అభిమానులని తెగ సంతోషింపజేస్తుంటారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ �
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సక్సెస్ తర్వాత మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కూడా తప్పకుండా తెలుగు సినిమా ఖ్యాతిని మరో లెవెల్ తీసుకు వెళుతుందని చెప్పవచ్చు. జూనియర
ఎన్టీఆర్ హోస్ట్గా ప్రసారం అవుతున్న క్విజ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా సాగుతుంది. ఎన్టీఆర్కు తోడుగా మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు రంగం�
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం పారిస్ టూర్లో బిజీగా ఉన్నాడు. ప్రముఖ మీడియా హౌజ్తో చేసిన చిట్చాట్లో కొత్త ప్రాజెక్టుల గురించి చెప్పాడు తారక్.
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeswarulu). ఈ షోలో
త్వరలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూడా సందడి చేయబోతున్నాడు.