పెండ్లయిన 69 రోజులకే భార్యను చంపిన భర్త వీడిన తిరుమలాయ కొండ హత్య మిస్టరీ వివరాలు వెల్లడించిన ఎస్పీ రంజన్ రతన్ అయిజ, ఆగస్టు 13 : పెండ్లయిన 69రోజులకే అనుమానం పెనుభూతమై భార్యను భర్త అంతమొందించిన ఘటన జోగుళాంబ గ
నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం ప్రతి మంగవారం మంగళగౌరీ వ్రతాలు ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ బాలానగర్/గద్వాలటౌన్, ఆగస్టు 8: శ్రావణ మాసంలో ప్రతిరోజూ ఆధ్మాతిక్మకమే. సోమవారం నుంచి నెల రోజులపాటు ఆధ్యాత్మిక వాతావర
వెళ్లిన ఓ మనుమడు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు !! నీటిలో కొట్టుకుపోతున్న ఒక అమ్మాయిని కాపాడే క్రమంలో నీట మునిగి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద చ�
పాన్గల్, ఆగస్టు 2 : ఎంజీకేఎల్ఐ, భీమా కెనాల్స్, వ్యవసాయ బావుల ఆయకట్టు కింద అన్నదాతలంతా బీజీగా ఉన్నారు. పంటసీజన్లో అన్నదాతలు ప్రధానంగా వరి సాగుకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఒకప్పుడు సాగునీరులేక బీడువారి�
గొర్రెల కాపరుల సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్గోపాల్పేట, ఆగస్టు 2 : ప్రభుత్వ సంక్షేమ పథకాల ను సద్వినియోగం చేసుకొని గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగాలని గొర్రెల కాపరుల సంఘం వనపర్తి జిల్లా అధ�
వడివడిగా ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం గద్వాల దవాఖానలో 350 బెడ్లకు సరిపడా.. కరోనా రోగులకు తీరనున్న సమస్య హర్షం వ్యక్తం చేస్తున్న జోగుళాంబ గద్వాల జిల్లా వాసులు గద్వాల, ఆగస్టు 1 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన
అదనపు కలెక్టర్ రఘురాం శర్మగద్వాల, జూలై 28 : విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అదనపు కలెక్టర్ రఘురాం శర్మ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని బాలభవన్లో జిల్లా షెడ్యూల్�