అదనపు కలెక్టర్ రఘురాం శర్మగద్వాల, జూలై 28 : విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అదనపు కలెక్టర్ రఘురాం శర్మ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని బాలభవన్లో జిల్లా షెడ్యూల్�
ఆత్మకూరు/గద్వాలటౌన్, జూలై 23 : గురు వు అంటే నిర్గుణ పరబ్రహ్మతో సమానం అని శాస్త్రవచనం. జ్ఞాన స్వరూపుడు, త్రిగుణాతీతుడైన సద్గురువు అనుగ్రహం అందరికీ కావాలి. మన సంస్కృతీ, సంప్రదాయాల్లో గురువుకు అగ్రతాంబూలం ఇచ�
జిల్లా దవాఖానలో మరిన్ని వైద్య సేవలురోగులకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ వైద్యంఅన్ని సేవలు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేబండ్లగద్వాల, జూలై 21: తెలంగాణ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వా�
ఎస్పీ రంజన్ రతన్కుమార్గద్వాల అర్బన్, జూలై 21 : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య నివారణకు నూతనంగా ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎస్పీ రంజన్త్రన్కుమా
రైతులకు వరం.. ఆయిల్పాం సాగు ఒక్కో మొక్కకు రూ.84 సబ్సిడీ జోగుళాంబ గద్వాలలో 1500 ఎకరాల టార్గెట్ 206 మంది 978.30 ఎకరాల్లో సాగుకు దరఖాస్తు ఈ ఏడాది చివరిలో మొక్కల పంపిణీకి ఏర్పాటు గద్వాల, జూలై 16 : ఆయిల్పాం సాగు అన్నదాతల �
నీట మునిగిన పంట పొలాలు తొమ్మిది గ్రామాలకు దారి మళ్లింపు వర్షంలోనే పనులు పర్యవేక్షించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గద్వాల/ధరూర్, జూలై 16 : గుడ్డెందొడ్డి రిజర్వాయర్ పరిధిలో 99 ప్యాకేజీలో నిర్మించి�
గద్వాల, జూలై 12: జిల్లాలో ఏర్పాటు చేసే పరిశ్రమల స్థాపనకు త్వరగా ప్రభుత్వ భూములు గుర్తించాలని రాష్ట్రప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ కలెక్టర్లకు ఆదేశించారు. సోమవారం గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్, నల�
దవాఖానల్లో ఉచితంగా 57 రకాల ఖరీదైన రక్త పరీక్షలు గంటలో 120 రక్త పరీక్షల నిర్ధారణ రెండు గంటల్లోనే రిపోర్టులు గద్వాల జిల్లాలో 30,256 మందికి పరీక్షలు, 51,327మంది నుంచి శాంపిల్స్ సేకరణమహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 11: డబ
జోగులాంబ గద్వాల : సమయానుకూల అవసరం ఓ మనిషిని ఎంతటి శ్రమకైనా ఓర్చుకునేలా చేస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అరగిద్ద గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనే ఇందుకు ఓ ఉదాహరణగా నిలుస్తోంద�
గద్వాలటౌన్, జూలై 5 : పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములైనప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 27, 28, 21, 36, 31వ వార్డ�
ఉండవెల్లి, జూలై 4 : జాతీయ రహదారిపై నాటిన ప్రతిమొక్కకూ ట్రీగార్డు ఏర్పా టు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష అధికారులకు ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మానవపాడు, ఉండవెల్లి మండలాల పంచాయతీ �
ధరూర్, జూలై 4 : ఆధ్యాత్మిక జీవితంతో ప్రజలందరూ సుఖ శాంతులతో తులతూగాలంటే ప్రతిగ్రామంలో ఆలయం ఉండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నూతన శివాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే దంపతులు ఆ
గద్వాల, జూలై 4 : జిల్లా వ్యాప్తంగా వారం కిందట విస్తారంగా వర్షాలు కురువడంతో రైతన్నలు తమ నాగళ్లకు పదును పెట్టారు. తొలకరి పలకరింపుతో పుడమి తల్లి పులకించిపోగా రైతన్నలు కాడెద్దులతో ఏరువాక పండుగ అనంతరం జిల్లాల�