గద్వాల, జూన్ 15 : సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి, ఆయన ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో రైతులకు గౌరవం పెరిగిందని మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ అన్నారు. రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ కావడం
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 14 : జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ సొసైటీ కార్యాలయంలో సోమవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్ నటరాజ్ అధ్యక్షతన నిర�
రాజాపూర్, జూన్ 14 : గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీపీ సుశీల అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హరితహార�
జోగులాంబ గద్వాల : నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తూ రైతులను మోసం చేస్తున్న వజ్జగోని నరసింహ గౌడ్ పై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. అనంతరం నిందితుడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. �
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిగద్వాల, జూన్13: గద్వాల నియోజకవర్గంలోని రైతుల చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం ధరూర్ మం�
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిమూసాపేట(అడ్డాకుల), జూన్ 11 : ఆపత్కాలంలో తోటి వారికి చేయూత అందించడం అభినందనీయమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. అడ్డాకులలో రెవెన్యూ సంస్థ ఆధ్వర