జోగులాంబ గద్వాల : నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తూ రైతులను మోసం చేస్తున్న వజ్జగోని నరసింహ గౌడ్ పై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. అనంతరం నిందితుడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. �
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిగద్వాల, జూన్13: గద్వాల నియోజకవర్గంలోని రైతుల చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం ధరూర్ మం�
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిమూసాపేట(అడ్డాకుల), జూన్ 11 : ఆపత్కాలంలో తోటి వారికి చేయూత అందించడం అభినందనీయమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. అడ్డాకులలో రెవెన్యూ సంస్థ ఆధ్వర
విత్తనాలు,ఎరువులు రైతులకు అందుబాటులో ఉండాలివీసీలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డిగద్వాల, జూన్ 7: వానకాలంలో రైతులు సాగుచేసే పం టల వివరాల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరం�
కలెక్టర్ హరిచందనధన్వాడ,జూన్ 7: కరోనాతో తల్లిదండ్రులు, భర్తలను కోల్పోయినవారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కలెక్టర్ హరిచందన అన్నారు. సోమవారం ధన్వాడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కొవిడ్తో చని�