అదనపు కలెక్టర్ శ్రీహర్ష వడ్డేపల్లి, రాజోళి,అయిజలో పల్లెప్రగతి పనుల పరిశీలన వడ్డేపల్లి, జూలై3: పల్లె, పట్టణ ప్రగతిలో పారిశుధ్యంతోపాటు మొక్కలు నాటే కార్యక్రమంలో అశ్రద్ధ చూపరాదని అదనపు కలెక్టర్ శ్రీహర్ష
జోగులాంబ జిల్లా మేడికొండలో వెలుగులోకి రాతియుగం పెయింట్లను గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): జోగులాంబ గద్వాల జిల్లా మేడికొండ గ్రామ శివారులోని ఫకీరోనిమిట్ట వద్ద ఉన�
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిజములమ్మ రిజర్వాయర్కు నీటి విడుదలగద్వాల అర్బన్, జూలై 1 : రైతులు సమన్వయంతో సాగు నీటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రం�
జెడ్పీ చైర్పర్సన్ సరితమానవపాడు, జూలై 1: గ్రామాల్లో విరివిగా మొక్కలు పెంచి పల్లెలు పచ్చదనంతో కళకళలాడేలా చేయాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. గురువారం మండలంలోని కలుకుంట్ల గ్రామంలో కొత్తగా నిర్మిస�
గద్వాల, జూన్ 24 : మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య మొక్కల పంచాయితీ కొనసాగుతున్నది. మొక్కలు కొనుగోలు చేసే సమయంలో అధికారులు ఆయా గ్రామాల సర్పంచ్ల నుంచి ఇండెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాత�
గద్వాల, జూన్ 24 : ఆర్డీఎస్లో మన వాటా 15.9 టీఎంసీలు ఉందని, అందులో చుక్క నీటిని కూడా వదులుకోమని జెడ్పీ చైర్పర్సన్ సరిత తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇప్పటిక�
గద్వాల, జూన్ 23 : జిల్లాలో పెండింగ్లో ఉన్న డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్షెడ్డు, శ్మశానవాటిక పనులు జూలై మొదటి వారంలోగా వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ శృతిఓఝా మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. బుధవారం �
గద్వాల న్యూటౌన్, జూన్ 23 : పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ రంజన్ రతన్కుమార్ సూచించారు. నూతనంగా జిల్లాకు వచ్చిన ప్రొహిబిషనరీ ఎస్సైలకు బుధవారం జిల్లా ప్రధాన పో�
అలంపూర్, జూన్ 23 : ఏపీ ప్రభుత్వం దూకుడు తగ్గించి అక్రమ నిర్మాణాలను ఆపాలని అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణ యం మేరకు బుధవార
మానవపాడు, జూన్ 21 : అడవులను తలపించేలా విరివిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అబ్రహం పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని జాతీయ రహదారిపై అదనపు కలెక్టర్ శ్రీహర్షతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మా�
గద్వాల, జూన్ 21 : ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ 10వ వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్
అయిజ, జూన్ 19 : రోడ్డు ప్రమాదంలో గాయాలై చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. ఎస్సై జగదీశ్వర్ కథనం మేరకు.. గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామానికి చెందిన ఎరుకలి జమ్మన్న (49) బైక్పై గద్వా�