Joginapally Santhosh Kumar : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కమార్ (Joginapally Santhosh Kumar ) విచారణ ముగిసింది. ఏడున్నర గంటల పాటు విచారించిన సిట్ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని మోదు చేశారు.
లండన్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రాధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవపేట్ తీవ్రంగా ఖండించారు.
Green India Challenge | పర్యావరణహిత సుస్థిర అభివృద్ధిలో విద్యార్థులను మరింతగా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని డిల్లీలో జరిగిన యునెస్కో పర్యావరణ సదస్సులో వక్తలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘సుస్థిర పర్యావరణం - విద�
Joginapally Santhosh Kumar | హుస్సేన్సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతోపాటు నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టినందుకు కృతజ్ఞతగా ప్రజా సంఘాలు, ప్రైవేటు ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ నె�
మొక్కనాటి నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన ఎంపీ సంతోష్కుమార్ హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): మొక్కలు నాటి మాతృభూమిని అందంగా తీర్చిదిద్దుదామని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. హైదర�
అది 70 ఏళ్ల మర్రిచెట్టు..మూడు నెలల క్రితం కురిసిన భారీ వర్షానికి కూకటివేళ్లతో సహా నేలకూలింది. ప్రాణవాయువునిచ్చే చెట్టు అలా నిర్జీవంగా పడి ఉండడం ప్రకృతి ప్రకాశ్ను కలిచివేసింది. దానికి ప్రాణ
ఉస్మానియా యూనివర్సిటీ : రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్ జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్య�
బేగంపేట్ : టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సమాచార ప్రసారాల వ్యవహారాల కమిటీ సభ్యుడు, రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభకులు జోగినపల్లి సంతోష్కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం పార్ట�
‘మనవాళ్ళు ఒత్తి వెధవాయలోయ్’ అని గురజాడ అప్పారావు ఏ సందర్భంలో అన్నాడో కానీ, ప్రతిభని, మంచితనాన్ని గుర్తించి గౌరవించే సంస్కారం తెలుగు వాళ్ళలో తక్కువే అని చెప్పాలి. ఎవరో ఎక్కడో ఏదైనా సాధించినా, ఒక పురస్క�
చాదర్ఘాట్ : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) ఆధ్వర్యంలో 1001 విత్తన గణపతి విగ్రహాలను పంపిణీ
అవి బాగుంటేనే మనం బాగుంటాం ‘గ్రీన్ ఇండియా’ ప్రతి ఒక్కరి బాధ్యత ‘జాతీయ వైద్యుల దినోత్సవం’ నాడు మొక్కలు నాటడం గొప్ప విషయం రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: చ
భూమాత ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చగలదు, కానీ వారి కోరికలు తీర్చలేదన్నారు మహాత్మా గాంధీ. ఈ భూమి సకల జీవులకు ఆది మాత. ప్రతి మొక్కను జంతువును, చరాచరాలన్నిటినీ పోషిస్తుంది. కానీ మానవుని వినాశకర చర్యలు భూమి గుండ�